dubbaka

బీజేపీలో చేరితే బెదిరింపులా..? : రఘునందన్​రావు 

దుబ్బాక, వెలుగు: బీజేపీలో చేరితే బెదిరించడమేంటని మంత్రి హరీశ్​రావుని  ప్రశ్నించారు ఎమ్మెల్యే  మాదవనేని రఘునందన్​రావు. శనివారం దుబ్బాక ఎమ్మెల

Read More

గొల్ల కుర్మలకు న్యాయం చేయాలి

దుబ్బాక, వెలుగు :  డీడీలు కట్టినా గొర్రెలు పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తూ గురువారం సిద్దిపేట జిల్లా అక్భర్​పేట-భూంపల్లి మండల చౌరస్తాలో గొల్ల కుర్మల

Read More

అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం

11 రోజుల తర్వాత పోస్టుమార్టం​ దుబ్బాక, వెలుగు : సహజ మరణం చెందినట్లు భావించిన ఓ మహిళకు అంత్యక్రియలు చేసిన 11 రోజులకు పోస్టుమార్టం​ నిర్వహించారు

Read More

చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన చేసిన అంగన్వాడీ వర్కర్లు

చెవిలో పువ్వు పెట్టుకొని అంగన్వాడీ వర్కార్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు ఏడవ రోజు నిరవధిక

Read More

దుబ్బాక ఐవోసీకి మరో రూ.6 కోట్లు ఇవ్వాలి: రఘునందన్ ​రావు

దుబ్బాక, వెలుగు : దుబ్బాక ఐవోసీకి ప్రభుత్వం మరో రూ. 6 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు కోరారు. బిల్డింగ్​ నిర్మాణ పనులు పూర్తి చేసి ఈ నెల 11న మ

Read More

నిధులు గోల్​మాల్​ చేసి ఏడాదిన్నర..రికవరీలో ఎందుకింత డిలే?

       రూ.42 లక్షలకు రూ.12 లక్షలు మాత్రమే వసూలు        మూడునెలల్లో ముగించాల్సి ఉంటే.. ఇంకా కొనసాగుతున్న ప

Read More

అక్కాచెల్లి మధ్య సెల్​ఫోన్​ లొల్లి.. చెల్లె సూసైడ్

దుబ్బాక, వెలుగు : అక్కాచెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్  గొడవ చెల్లెలి ప్రాణం తీసింది. మెదక్​జిల్లా దుబ్బాకకు చెందిన మార్గాల వసంత, శంకర్​దంపతులకు ముగ్గుర

Read More

దుబ్బాకకు కొత్త.. నర్సాపూర్‌‌పై సస్పెన్స్

ఉమ్మడి మెదక్ జిల్లాలో సిట్టింగ్ లకే ఛాన్స్        టికెట్లపై ఊహగానాలు పటాపంచలు సిద్దిపేట/సంగారెడ్డి/మెదక్, వెలుగు: ఉ

Read More

మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో దాడి.. తొమ్మిది మందిపై కేసు నమోదు

దుబ్బాక, వెలుగు: మంత్రాల నెపంతో సిద్దిపేట జిల్లా హబ్షీపూర్​లో ఓ వ్యక్తిపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు

Read More

డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి : రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : డయేరియా ప్రబలిన గ్రామాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు అధికారులకు సూచించారు. శుక్రవారం దుబ్బాక మండలం బల్వంత

Read More

కేసీఆర్ సొంత జిల్లాలో.. మిషన్ భగీరథ నీళ్లు తాగి 30 మందికి అస్వస్థత

సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో మిషన్ భగరథ పథకం నీళ్లు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన  సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది.దుబ్బాక మండలంలోని &

Read More

ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్​కు పథకాలు గుర్తొస్తయ్.. : రఘునందన్ రావు

రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నప్పుడే  సీఎం కేసీఆర్​కు పథకాలు గుర్తొస్తాయని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు విమర్శించారు. డబుల్​ బెడ్రూం ఇళ్ల పంప

Read More

యూపీఏలో ఉండే వాళ్లంతా దేశద్రోహులే : రఘనందన్ రావు

యూపీఏ పార్టీల సమూహంలో ఉండే వాళ్లంతా దేశద్రోహులేనని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు.  యూపీఏకు పేరు బదులు ఇండియా అనే పేరు పెట్టుకుని

Read More