fish

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువు నిండా చేపలే చేపలు..

చెరువు నిండా చేపలు.., ఒక్కోటి 2 నుంచి 10 కిలోలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని ఊర చెరువులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధ

Read More

Good Health : ఐరన్ లోపిస్తే అవయవాలు పాడవుతాయి.. వీటిని తినండీ ఎనర్జీగా ఉండండీ..!

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం

Read More

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి

Read More

మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీ

Read More

తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెంద

Read More

చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!

నాన్​వెజ్​లో యాంటీ బయాటిక్స్​ స్థాయిలు ఎక్కువైపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కోళ్లు, మేకలు, గొర్లు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోన

Read More

చేపల కోసం పెట్టిన కరెంట్​ వైర్​ తాకి ఒకరు మృతి

మరిపెడ,వెలుగు: చేపలు పట్టడానికి కొందరు వ్యక్తులు ఏరులో కరెంటు వైర్​ పెడితే .. ఆ వైరు ఏరు దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి తాకడంతో అతను అక్కడే చనిపోయాడు.

Read More

గొర్రెలు, చేపల స్కీమ్స్ పై విజిలెన్స్​తో ఎంక్వైరీ

అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మండలానికో వెటర్నరీ హాస్పిటల్  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో వెయిటేజీ వచ్చే నెల నుంచి పాడి రైతులకు

Read More

సముద్రంలో మోదీ స్విమ్మింగ్​

ట్యూబ్ తో గాలి పీల్చుకుంటూ.. సముద్రంలో ఈదిన ప్రధాని సముద్రపు జీవరాశిని చూస్తూ..  లక్షద్వీప్​లో అడ్వెంచర్ న్యూఢిల్లీ :  ప్రధాని నరే

Read More

వెరీ షాకింగ్ : రోడ్లపై మటన్, చేపలు, కోడిగుడ్ల అమ్మకాలు నిషేధం

మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారో లేదో.. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి కేబినెట్‌ సమావేశంలో పలు కీల

Read More

కాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు.. మృత్యువాత పడుతున్న చేపలు

కాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు మృత్యువాత పడుతున్న చేపలు  ఆందోళనలో మత్య్సకారులు   ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం 

Read More

బూరుగుపేట గ్రామంలో చేపల కోసం వెళ్లి వ్యక్తి మృతి

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు :  చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు రామచంద్రు కుంటలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూ

Read More

ఇండస్ట్రియల్ వ్యర్థాలు కలిసి బోడుప్పల్ రాచెరువులో లక్షల చేపలు మృతి

మేడిపల్లి, వెలుగు: నాచారం, మల్లాపూర్​లోని ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వచ్చిన కెమికల్స్​తో​బోడుప్పల్​లోని రాచెరువులో సుమారు 20 లక్షల చేపలు చనిపోయాయి. కెమ

Read More