
fish
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువు నిండా చేపలే చేపలు..
చెరువు నిండా చేపలు.., ఒక్కోటి 2 నుంచి 10 కిలోలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని ఊర చెరువులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధ
Read MoreGood Health : ఐరన్ లోపిస్తే అవయవాలు పాడవుతాయి.. వీటిని తినండీ ఎనర్జీగా ఉండండీ..!
శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం
Read Moreఎండల ఎఫెక్ట్.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్
ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి
Read Moreమండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీ
Read Moreతుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ
మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెంద
Read Moreచికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
నాన్వెజ్లో యాంటీ బయాటిక్స్ స్థాయిలు ఎక్కువైపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కోళ్లు, మేకలు, గొర్లు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోన
Read Moreచేపల కోసం పెట్టిన కరెంట్ వైర్ తాకి ఒకరు మృతి
మరిపెడ,వెలుగు: చేపలు పట్టడానికి కొందరు వ్యక్తులు ఏరులో కరెంటు వైర్ పెడితే .. ఆ వైరు ఏరు దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి తాకడంతో అతను అక్కడే చనిపోయాడు.
Read Moreగొర్రెలు, చేపల స్కీమ్స్ పై విజిలెన్స్తో ఎంక్వైరీ
అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మండలానికో వెటర్నరీ హాస్పిటల్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో వెయిటేజీ వచ్చే నెల నుంచి పాడి రైతులకు
Read Moreసముద్రంలో మోదీ స్విమ్మింగ్
ట్యూబ్ తో గాలి పీల్చుకుంటూ.. సముద్రంలో ఈదిన ప్రధాని సముద్రపు జీవరాశిని చూస్తూ.. లక్షద్వీప్లో అడ్వెంచర్ న్యూఢిల్లీ : ప్రధాని నరే
Read Moreవెరీ షాకింగ్ : రోడ్లపై మటన్, చేపలు, కోడిగుడ్ల అమ్మకాలు నిషేధం
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారో లేదో.. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తొలి కేబినెట్ సమావేశంలో పలు కీల
Read Moreకాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు.. మృత్యువాత పడుతున్న చేపలు
కాలుష్య కాసారంగా చింతల కుంట చెరువు మృత్యువాత పడుతున్న చేపలు ఆందోళనలో మత్య్సకారులు ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం
Read Moreబూరుగుపేట గ్రామంలో చేపల కోసం వెళ్లి వ్యక్తి మృతి
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : చేపల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు రామచంద్రు కుంటలో పడి ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూ
Read Moreఇండస్ట్రియల్ వ్యర్థాలు కలిసి బోడుప్పల్ రాచెరువులో లక్షల చేపలు మృతి
మేడిపల్లి, వెలుగు: నాచారం, మల్లాపూర్లోని ఇండస్ట్రియల్ ఏరియాల నుంచి వచ్చిన కెమికల్స్తోబోడుప్పల్లోని రాచెరువులో సుమారు 20 లక్షల చేపలు చనిపోయాయి. కెమ
Read More