fish

పరిశ్రమ వ్యర్థలతో చెరువులో చేపలన్నీ చనిపోయాయి

రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం చటాన్ పల్లి  సమీపంలో ఉన్న చెరువులో చేపలు చనిపోయాయంటూ మత్స్య కారులు సమీపంలో ఉన్న ఓ పరిశ్రమ ముందు ఆందోళనక

Read More

బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం..హిల్సా దిగుమతికి బ్రేక్

షోర్షే ఇలిష్, ఇలిష్ పటూరి..ఇవేంటో అనుకునేరు..ఇవి ప్రముఖ బెంగాలీ వంటకాలు..ఇలిష్, అకా,హిల్సా చేపలతో ఈ రుచికరమైన కూరలను వండుతారు. టేస్ట్  సూపర్ గా ఉ

Read More

చేపలు చనిపోతున్నయ్​ .. పొల్యూషన్ వల్ల పనికిరాకుండాపోతున్న చెరువులు

  చిట్కుల్ పెద్దచెరువు చేపల మృతిపై హైకోర్టు సీరియస్ ఈ నెల16న విచారణ సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు: జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియా

Read More

Good Health : ఈ తిండి తింటే.. మోకాళ్లు, ఎముకలు అరిగిపోవు..!

ఇంటికి పిల్లర్లు ఎలాగో మనిషికి ఎముకలూ అలాగే! ఎముకలే శరీరాన్ని మోసేది. అవి ఎంత బలంగా ఉంటే.. అంత ఆరోగ్యంగా ఉంటాం. ముప్పై ఏళ్లు వచ్చే వరకు ఎముకల అభివృద్ధ

Read More

చేప ప్రసాదం పంపిణీ .. హైదరాబాద్ లో ఈ రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌‌, వెలుగు: చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శని, ఆద

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చెరువు నిండా చేపలే చేపలు..

చెరువు నిండా చేపలు.., ఒక్కోటి 2 నుంచి 10 కిలోలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లిలోని ఊర చెరువులో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బుధ

Read More

Good Health : ఐరన్ లోపిస్తే అవయవాలు పాడవుతాయి.. వీటిని తినండీ ఎనర్జీగా ఉండండీ..!

శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం

Read More

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి

Read More

మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీ

Read More

తుర్కలషాపురంలో చేపల చెరువు లూటీ

మోత్కూరు, వెలుగు : గ్రామస్తులంతా కలిసి చేపల చెరువును లూటీ చేశారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా గుండాల మండలం తుర్కలషాపురంలో గురువారం జరిగింది. గ్రామానికి చెంద

Read More

చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!

నాన్​వెజ్​లో యాంటీ బయాటిక్స్​ స్థాయిలు ఎక్కువైపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కోళ్లు, మేకలు, గొర్లు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోన

Read More

చేపల కోసం పెట్టిన కరెంట్​ వైర్​ తాకి ఒకరు మృతి

మరిపెడ,వెలుగు: చేపలు పట్టడానికి కొందరు వ్యక్తులు ఏరులో కరెంటు వైర్​ పెడితే .. ఆ వైరు ఏరు దాటడానికి ప్రయత్నించిన వ్యక్తి తాకడంతో అతను అక్కడే చనిపోయాడు.

Read More

గొర్రెలు, చేపల స్కీమ్స్ పై విజిలెన్స్​తో ఎంక్వైరీ

అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం మండలానికో వెటర్నరీ హాస్పిటల్  వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో వెయిటేజీ వచ్చే నెల నుంచి పాడి రైతులకు

Read More