Gadwal
ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగ
Read Moreకమాలుద్దీన్పూర్ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఖిల్లాగణపురం, వెలుగు: ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్పూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సుర
Read Moreకొండారెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
వంగూరు,వెలుగు: కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని శంకర నేత్ర
Read Moreరాజీవ్ యువ వికాసానికి 25 వేల దరఖాస్తులు : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీంకు గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని కల
Read Moreగోపాల్ పేటలో ఒకే స్కూల్ నుంచి గురుకులానికి 17 మంది విద్యార్థులు ఎంపిక
గోపాల్ పేట, వెలుగు: మండలంలోని బుద్దారం ప్రైమరీ స్కూల్నుంచి 17 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు ఎంఈవో శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బు
Read Moreమహబూబ్నగర్ జిల్లాలో ఊరూరా భూభారతి సదస్సులు
వెలుగు, నెట్వర్క్: భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతిన
Read Moreరైల్వే శాఖలో గడువులోగా పనులు కంప్లీట్ చేయాలి : అరుణ్ కుమార్ జైన్
గద్వాల, వెలుగు: రైల్వే శాఖలో చేపడుతున్న పనులు గడువులోగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తరుణ్ కుమార్ జైన్ ఆదేశ
Read Moreదీర్ఘకాలిక సమస్యలకు భూభారతితో పరిష్కారం : కలెక్టర్ విజయేందిర బోయి
కల్వకుర్తి, వెలుగు: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూ సమస్యలకు భూభారతి పరిష్కారం చూపుతుందని నాగర్కర్నూల్ ఇన్చార్జి కలెక్టర్ విజయేందిర బోయి తెలి
Read Moreపాలమూరులో అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రం : యెన్నం శ్రీనివాస్రెడ్డి
పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్ పట్టణంలో రూ.17 కోట్లతో అంతర్జాతీయ పూలే, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీ
Read Moreపైలట్ ప్రాజెక్ట్లో సమస్యలొస్తే భూభారతిలో మార్పులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడి
నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి తెచ్చిన్రు ఆరు నెలలు కసరత్తు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి తెచ్చినం గద్వాల/
Read Moreమానవపాడులో షాపుల కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులు
మానవపాడు, వెలుగు: ఆర్టీసీ డిపో స్థలంలో షాపుల కూల్చివేతను గురువారం మానవపాడు గ్రామస్తులు, షాపుల యజమానులు అడ్డుకున్నారు. డీడీలు కట్టించుకొని, నోటీసులు ఇవ
Read Moreనాలుగేండ్ల కింద తండ్రి .. నాలుగు రోజుల కింద తల్లి మృతి .. అనాథలైన ముగ్గురు చిన్నారులు
అచ్చంపేట, వెలుగు : తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్మండలం లక్ష్మీపల్ల
Read Moreఏప్రిల్ 19 నుంచి నుంచి కొండారెడ్డిపల్లిలో కంటి వైద్య శిబిరం
వంగూరు, వెలుగు: ఈ నెల 19 నుంచి 26 వరకు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ (ఎంఈఎస్ యూ), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శి
Read More












