Gadwal

తేమ శాతం ఎక్కువ ఉందని వడ్లు కొనని వ్యాపారులు .. మార్కెట్ ఆఫీస్ కు తాళం వేసిన రైతులు

జడ్చర్ల, వెలుగు :  తేమ శాతం ఎక్కువ ఉందని , మద్దతు ధర ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులపై రైతులు ఆగ్రహం

Read More

ఆలయాలను దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్

అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం దర్

Read More

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కృష్ణ తేజ

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణానికి చెందిన బృంగి కృష్ణ తేజ జూనియర్  సివిల్  జడ్జిగా ఎంపికయ్యాడు. బీఏ, ఎల్ఎల్ఎం చదివిన కృష్ణతేజ మొదటి ప

Read More

కురుమూర్తి ఆలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పూజలు

చిన్న చింతకుంట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బర్త్​ డే సందర్భంగా ఆదివారం కురుమూర్తి స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ

Read More

నారాయణపేట కలెక్టరేట్‌లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి

నారాయణపేట, వెలుగు: భగీరథ మహర్షి జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక

Read More

రైతుల నుంచి ప్రతి వడ్ల గింజ కొంటాం : కలెక్టర్​ వెంకటేశ్వర్లు

వనపర్తి/గోపాల్​పేట, వెలుగు: రైతుల నుంచి ప్రతి వడ్ల గింజను కొంటామని అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు తెలిపారు. గోపాలపేట మండలం బుద్దారం గ్రామంలో రెండు ర

Read More

 మాడ్గుల్  మండలంలో వడగండ్ల వానతో 31 ఎకరాల్లో పంట నష్టం

ఆమనగల్లు, వెలుగు: మాడ్గుల్  మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి 31 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు ఏవో అరుణకు

Read More

బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు

వనపర్తి, వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్​ సునీత

Read More

మిల్లర్లు వడ్లు దింపుకోవడం లేదని.. హైవేపై ట్రాక్టర్లతో రైతుల ఆందోళన

మాగనూర్, వెలుగు: మిల్లర్లు వడ్లు దింపుకోవడం లేదని రైతులు గురువారం మండలంలోని రెడం వద్ద 167 హైవేపై వడ్ల ట్రాక్టర్లతో ఆందోళనకు దిగారు. గురువారం హైవేపై రో

Read More

మహబూబ్‌నగర్ జిల్లాలో గన్నీ బ్యాగుల ఇవ్వాలని రైతుల నిరసన

మక్తల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా   స్తంభించిన ట్రాఫిక్  మక్తల్, వెలుగు: రైతులకు ఆఫీసర్లు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని అంతరాష్

Read More

భూభారతితో రైతులకు మేలు : కలెక్టర్ విజయేందిర బోయి

కందనూలు , వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట్‌‌&zwn

Read More

లారీలు లేటుగా పంపితే కాంట్రాక్టు రద్దు .. రివ్యూ మీటింగ్‌‌‌‌లో కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు పంపించాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్ల అనుమతి

Read More

ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శుక్రవారం మహబూబ్ నగ

Read More