Gadwal
ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .. ఆఫీసర్లకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు
గద్వాల/నాగర్కర్నూల్/ నారాయణపేట, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లకు సూచనలు
Read Moreలలితా మాత ఆలయానికి 50 తులాల వెండి వితరణ
పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్తగా నిర్మించిన లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని మాజీ రాజ్యసభ సభ్యుడ
Read Moreగద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మ
Read Moreధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట, వెలుగు: ధాన్యాన్ని త్వరగా మిల్లులకు పంపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం అచ్
Read Moreమక్తల్లో అందుబాటులోకి డయాలసిస్ సేవలు : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్, వెలుగు: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. ఇక నుంచి ని
Read Moreమహబూబ్ నగర్ జిల్లా 2025–26 వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రూ.10,772 కోట్ల అంచనాతో రూపొందించిన 2025–26 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను బుధవారం పాలమూరు కలెక్టర్ విజయేందిర బో
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి ఫిబ్
Read Moreఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి .. రూ.12,600 కోట్ల నిధులు
అచ్చంపేట, వెలుగు: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరిజన జల వికాసం పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయించ
Read Moreవంగూరు మండలంలో అభివృద్ధి పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్
వంగూరు, వెలుగు: అభివృద్ది పనులు స్పీడప్ చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. బుధవారం మండలంలోని కొండారెడ్డ
Read Moreతేమ శాతం ఎక్కువ ఉందని వడ్లు కొనని వ్యాపారులు .. మార్కెట్ ఆఫీస్ కు తాళం వేసిన రైతులు
జడ్చర్ల, వెలుగు : తేమ శాతం ఎక్కువ ఉందని , మద్దతు ధర ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులపై రైతులు ఆగ్రహం
Read Moreఆలయాలను దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్
అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం దర్
Read Moreజూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కృష్ణ తేజ
కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణానికి చెందిన బృంగి కృష్ణ తేజ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యాడు. బీఏ, ఎల్ఎల్ఎం చదివిన కృష్ణతేజ మొదటి ప
Read Moreకురుమూర్తి ఆలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పూజలు
చిన్న చింతకుంట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఆదివారం కురుమూర్తి స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ
Read More












