Gadwal

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .. ఆఫీసర్లకు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాలు

గద్వాల/నాగర్​కర్నూల్/ నారాయణపేట, వెలుగు:  కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆఫీసర్లకు సూచనలు

Read More

లలితా మాత ఆలయానికి 50 తులాల వెండి వితరణ

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో కొత్తగా నిర్మించిన  లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని మాజీ రాజ్యసభ సభ్యుడ

Read More

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలి : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మ

Read More

ధాన్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్

అచ్చంపేట, వెలుగు: ధాన్యాన్ని త్వరగా మిల్లులకు పంపే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం అచ్

Read More

మక్తల్‌లో అందుబాటులోకి డయాలసిస్ సేవలు : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్, వెలుగు: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్  సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. ఇక నుంచి ని

Read More

మహబూబ్ నగర్ జిల్లా 2025–26 వార్షిక రుణ ప్రణాళిక రిలీజ్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రూ.10,772 కోట్ల అంచనాతో రూపొందించిన 2025–26 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను బుధవారం పాలమూరు కలెక్టర్​ విజయేందిర బో

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్​​

నారాయణపేట, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి  చేయాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్​​ఆదేశించారు. సీఎం రేవంత్​రెడ్డి ఫిబ్

Read More

ఇందిరా సౌర గిరి జల వికాసం పథకానికి .. రూ.12,600 కోట్ల నిధులు

అచ్చంపేట, వెలుగు: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గిరిజన జల వికాసం పథకానికి రూ.12,600 కోట్ల నిధులు కేటాయించ

Read More

వంగూరు మండలంలో అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

వంగూరు, వెలుగు: అభివృద్ది పనులు స్పీడప్​ చేయాలని నాగర్ కర్నూల్  కలెక్టర్  బదావత్  సంతోష్  ఆదేశించారు. బుధవారం మండలంలోని కొండారెడ్డ

Read More

తేమ శాతం ఎక్కువ ఉందని వడ్లు కొనని వ్యాపారులు .. మార్కెట్ ఆఫీస్ కు తాళం వేసిన రైతులు

జడ్చర్ల, వెలుగు :  తేమ శాతం ఎక్కువ ఉందని , మద్దతు ధర ఇవ్వడం లేదని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ లో వ్యాపారులపై రైతులు ఆగ్రహం

Read More

ఆలయాలను దర్శించుకున్న అసెంబ్లీ స్పీకర్

అలంపూర్, వెలుగు: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మంగళవారం దర్

Read More

జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన కృష్ణ తేజ

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణానికి చెందిన బృంగి కృష్ణ తేజ జూనియర్  సివిల్  జడ్జిగా ఎంపికయ్యాడు. బీఏ, ఎల్ఎల్ఎం చదివిన కృష్ణతేజ మొదటి ప

Read More

కురుమూర్తి ఆలయంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పూజలు

చిన్న చింతకుంట, వెలుగు: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బర్త్​ డే సందర్భంగా ఆదివారం కురుమూర్తి స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ

Read More