Gadwal

భూభారతితో రైతులకు మేలు : కలెక్టర్ విజయేందిర బోయి

కందనూలు , వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట్‌‌&zwn

Read More

లారీలు లేటుగా పంపితే కాంట్రాక్టు రద్దు .. రివ్యూ మీటింగ్‌‌‌‌లో కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు పంపించాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్ల అనుమతి

Read More

ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శుక్రవారం మహబూబ్ నగ

Read More

కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఖిల్లాగణపురం, వెలుగు:  ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18  ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సుర

Read More

కొండారెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

వంగూరు,వెలుగు:  కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని  శంకర నేత్ర

Read More

రాజీవ్ యువ వికాసానికి 25 వేల దరఖాస్తులు : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీంకు గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని కల

Read More

గోపాల్ పేటలో ఒకే స్కూల్​ నుంచి గురుకులానికి 17 మంది విద్యార్థులు ఎంపిక

గోపాల్ పేట, వెలుగు: మండలంలోని బుద్దారం ప్రైమరీ స్కూల్​నుంచి 17 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలకు ఎంపికైనట్లు ఎంఈవో శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. బు

Read More

మహబూబ్‌నగర్ జిల్లాలో ఊరూరా భూభారతి సదస్సులు

వెలుగు, నెట్​వర్క్:​ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతిన

Read More

రైల్వే శాఖలో గడువులోగా పనులు కంప్లీట్ చేయాలి : అరుణ్ కుమార్ జైన్

గద్వాల, వెలుగు: రైల్వే శాఖలో చేపడుతున్న పనులు గడువులోగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్  మేనేజర్  తరుణ్ కుమార్  జైన్  ఆదేశ

Read More

దీర్ఘకాలిక సమస్యలకు భూభారతితో పరిష్కారం : కలెక్టర్ విజయేందిర బోయి

కల్వకుర్తి, వెలుగు: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూ సమస్యలకు భూభారతి పరిష్కారం చూపుతుందని నాగర్​కర్నూల్  ఇన్​చార్జి కలెక్టర్  విజయేందిర బోయి తెలి

Read More

పాలమూరులో అంతర్జాతీయ విజ్ఞాన కేంద్రం : యెన్నం శ్రీనివాస్​రెడ్డి

పాలమూరు, వెలుగు: మహబూబ్ నగర్  పట్టణంలో రూ.17 కోట్లతో అంతర్జాతీయ పూలే, అంబేద్కర్  విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీ

Read More

పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌లో సమస్యలొస్తే భూభారతిలో మార్పులు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి వెల్లడి

నలుగురు వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని ధరణి తెచ్చిన్రు ఆరు నెలలు కసరత్తు చేసి, అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే భూభారతి తెచ్చినం గద్వాల/

Read More

మానవపాడులో షాపుల కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులు

మానవపాడు, వెలుగు: ఆర్టీసీ డిపో స్థలంలో షాపుల కూల్చివేతను గురువారం మానవపాడు గ్రామస్తులు, షాపుల యజమానులు అడ్డుకున్నారు. డీడీలు కట్టించుకొని, నోటీసులు ఇవ

Read More