government
ఫాంహౌస్ కేసు: ప్రభుత్వానికి ఐదు సార్లు లేఖ రాసిన సీబీఐ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు అప్పగించాలంటూ సీబీఐ అధికారులు ప్రభుత్వానికి మరోసారి లేఖ రాశారు. ఈ కేసుకు సంబంధించి
Read Moreతెలంగాణ దేశానికి రోల్ మోడల్ : గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో అన్
Read Moreపేదలు లేని భారత్ కావాలి : రాష్ట్రపతి
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించ
Read Moreగవర్నర్ ప్రసంగంపై వెనక్కి తగ్గిన కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ బడ్జెట్ ఆమోదించడం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంద
Read Moreవీఆర్ఏల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
మునుగోడు ఎన్నికల వేళ చర్చలకు పిలిచి.. ఇప్పుడు మొహం చాటేస్తున్న సర్కార్ పెద్దలు నమ్మించి మోసం చేశారని వీఆర్ఏల ఆవేదన హైదరాబాద్, వెలుగు:&
Read Moreబోధన్– బీదర్ రైల్వే లైన్కు పచ్చ జెండా ఎప్పుడో?
నిజామాబాద్, వెలుగు: జిల్లాను కర్నాటకతో అనుసంధానించే బోధన్ – బీదర్ రైల్వే లైన్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
Read Moreఐనవోలు ట్రస్ట్ బోర్డు నియామకంపై సర్కారుకు షాక్
ఎంపిక చెల్లదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హనుమకొండ, ఐనవోలు, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ
Read MoreFarm house case : సింగిల్ జడ్జి తీర్పుపై ముగిసిన ప్రభుత్వ వాదనలు
ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ అప్పీల్పై ప్రభుత్వ వాదనలు ముగిశాయి. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ దుష్యంత్ దవే వాదనలు విన
Read Moreఏజెన్సీ జీవోలకు రక్షణ కావాలి
తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 6 న విడుదల చేసిన కొత్త జిల్లాల ఉద్యోగుల విభజన ఉత్తర్వు 317 ఏజెన్సీ ఉత్తర్వు నెం.3(2000)కు విఘాతం కలిగించింది. స్థానికత
Read Moreతమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్
తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడం సాధారణం. కానీ తమిళనాడు అసెంబ్లీ
Read Moreఆయుష్ లెక్చరర్ల భర్తీకి రూల్స్ మార్చుడేంది?
హైదరాబాద్, వెలుగు: ఆయుష్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుసరించిన తీరును హైకోర్టు తప్పుపట్టింది.
Read Moreహైదరాబాద్లో 3 టిమ్స్ టెండర్లు ఖరారు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్మించనున్న మూడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్(టిమ్స్) టెండర్లు ఖరారయ్యారు. ఎల్ బీ నగర్ హాస్పిటల్ ను
Read Moreసరిహద్దు దేశాలతో.. రూపాయల్లో బిజినెస్
న్యూఢిల్లీ:మన రూపాయల్లో సరిహద్దు వాణిజ్యం కోసం దక్షిణాసియా దేశాలతో తామూ, ప్రభుత్వం చర్చిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కేం
Read More