government
కార్తెలు కరిగిపోవట్టే.. కాలం అటేపాయె!
రాష్ట్రవ్యాప్తంగాలోటు వర్షపాతం..ఆందోళనలో రైతాంగం దుక్కుల్లోనే ఎండిపోతున్నవిత్తనాలు.. ముదురుతున్న నార్లు ఈసారి పంటల సాగుఅంచనా 1.31 కోట్ల ఎకరాలు
Read Moreఅద్దె బస్సు డ్రైవర్ల ఆందోళన .. ఆర్టీసీ రిక్రూట్మెంట్లో 50శాతం అవకాశం కల్పించాలని డిమాండ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అద్దె బస్సు డ్రైవర్లకు ఆర్టీసీ రిక్రూట్మెంట్లో 50శాతం అవకాశం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె, బ్రహ్మచారి ప్రభ
Read Moreబడ్జెట్ నుంచి ఫార్మాకు ఇవి కావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో కార్పొరేట్ ట్యాక్స్ రాయితీలను ప్
Read Moreసినీ పరిశ్రమలో ఆర్థిక దోపిడీ .. ఆదుకోవాలని ప్రభుత్వానికి జూనియర్ ఆర్టిస్టుల విజ్ఞప్తి
ఖైరతాబాద్, వెలుగు: కళారంగంపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నామని జూనియర్ ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ స
Read Moreఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి: మాయావతి
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్దరించాలని
Read Moreతెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కే.కేశవరావు
మాజీ ఎంపీ, సీనియర్ నేత కే.కేశవరావు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు కేబినెట్ హోదా కల్పిస్తూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. బీఆర్ ఎస్ పార్టీలో సీ
Read Moreజడ్పీ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ అభిలాష : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవీ కాలం పూర్తి క
Read Moreమోదీ సర్కార్ ఆగస్టులోగా పడిపోతుంది : లాలూ ప్రసాద్
పాట్నా: బిహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని
Read Moreజీఓ10 రద్దు చేయండి .. అంగన్వాడీ టీచర్స్,హెల్పర్ల నిరసన
కొడంగల్, వెలుగు: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లకు నష్టం కలిగించే జీఓ.10ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శు
Read Moreప్రభుత్వాన్ని కూలుస్తమంటే ప్రజలే బుద్ధి చెప్తరు : అడ్లూరి లక్ష్మణ్
కేసీఆర్, కేటీఆర్కు మెదడు పని చేస్తలేదు రుణమాఫీ అమలును జీర్ణించుకోలేకపోతున్నరు హైదరాబాద్
Read Moreకాంగ్రెస్ .. రైతుల ప్రభుత్వం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : కాంగ్రెస్.. రైతుల ప్రభుత్వం అని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండ
Read Moreగత ఐదేండ్ల లో జిల్లా పరిషత్కి వచ్చిన నిధులు రూ.20.40 కోట్లే
ఒక్కొ జడ్పీటీసీకి రూ. 70 లక్షల నిధులు స్థానిక సంస్థలకు అందని సరైన ఫండ్స్ నేటితో ముగుస్తున్న జడ్పీ పాలకవర్గం సిద్దిపేట, వెలుగు : సిద
Read Moreప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేస్తాం : విజయరమణారావు
పెద్దపల్లి, వెలుగు: ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందజేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 4
Read More












