HIKE
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయ్
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 18 పైసలు పెంచారు. డీజిల్ ధర పెరగలేదు. పెరిగిన రేట్లతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 78 పైస
Read Moreఆగని బాదుడు.. రూ.105కి చేరిన పెట్రోల్
దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 28 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్ కంపెనీలు. దీంతో దేశ
Read Moreమరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మరోసారి పెట్రోల్ రేట్లు పెరిగాయి. వరుసగా మూడు రోజుల గ్యాప్ ఇచ్చిన చమురు కంపెనీ… మళ్లీ రేట్లు పెంచాయి. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయ
Read Moreహైదరాబాద్ లో రూ.94 దాటిన లీటర్ పెట్రోల్
దేశంలో పెట్రో బాదుడు ఆగడం లేదు. వరుసగా 12 వ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. ఇవాళ పెట్రోల్ పై 39 పైసలు, డీజిల్ పై 37 పైసలు పెరిగింది
Read Moreఅడ్డగోలుగా చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా అడ్డగోలుగా చార్జీలు వసూల్ చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశార
Read More20వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో రూ.80కి చేరిన పెట్రోల్ న్యూఢిల్లీ: దేశంలో గత 20 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా పెట్రలో
Read Moreఐదో రోజు పెట్రోల్ మంట
వరుసగా ధరలు పెంపు న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఐదో రోజు పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. ఐదు రోజుల్లో పెట్రోల్ ధర రూ.2.74, డీజిల్ ధర రూ.2.83 మేరపెరిగ
Read Moreచైనా రక్షణ బడ్జెట్ 179 బిలియన్ డాలర్లు
మన కంటే మూడు రెట్లు ఎక్కువ ఈ ఏడాది కేటాయింపుల్లో కొంచమే పెరుగుదల కరోనానే కారణం బీజింగ్: యూఎస్ తర్వాత మిలటరీపై అధికంగా ఖర్చు చేసే దేశంగా పేరు ఉన్
Read Moreకరోనా సంక్షోభంలోనూ ఉద్యోగులకు జీతాలు పెంచిన ఏషియన్ పేయింట్స్
ముంబై: కరోనా సంక్షోభంలో దేశ వ్యాప్తంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలను కుంగదీస్తుంటే..ఏషియన్ పేయింట్స్ మాత్రం మరో దారిలో నడుస్తోంది. ప్రస్తుత కష్
Read Moreవిత్తనాల రేట్లు పెంపు..ఐదేళ్లుగా అందని రాయితీ విత్తనాలు
సిద్దిపేట, గజ్వేల్, వెలుగు: 2015 నుంచి రాయితీ విత్తనాల సరఫరాను రాష్ట్ర సర్కారు నిలిపివేసింది. దీంతో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు బహిరంగ మార్కెట
Read Moreఆర్టీసీ చార్జీలు 50% పెంపు!
హైదరాబాద్, వెలుగు: త్వరలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే లిక్కర్ ధరలు పెంచిన రాష్ర్ట ప్రభుత్వం.. బస్ చార్జీలు పెంచాలని భావిస్తోంది. బస్
Read Moreకరోనా సంక్షోభంలోనూ ధరల పెంపా?
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు పై రాహుల్ ఆగ్రహం న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం సమయంలోనూ కేంద్రం ప్రజలను డబ్బులు పిండుకోవాలా అనే చూస్తోందంటూ కాం
Read More