ముంబై: కరోనా సంక్షోభంలో దేశ వ్యాప్తంగా అనేక పరిశ్రమలు, వ్యాపారాలను కుంగదీస్తుంటే..ఏషియన్ పేయింట్స్ మాత్రం మరో దారిలో నడుస్తోంది. ప్రస్తుత కష్టకాలంలోనూ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. అమ్మకాల సిబ్బందికి బీమాతో పాటు హాస్పిటల్ ఖర్చులకు కూడా సాయం చేస్తామని చెప్పింది. కోవిడ్-19పై పోరాటం కోసం కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలకు రూ.35 కోట్ల విరాళం ఇచ్చినట్లు తెలిపింది ఏషియన్ పేయింట్స్.
కరోనా సంక్షోభంలోనూ ఉద్యోగులకు జీతాలు పెంచిన ఏషియన్ పేయింట్స్
- బిజినెస్
- May 16, 2020
లేటెస్ట్
- రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుంది: కపిలవాయి దిలీప్
- రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ ను గెలిపించాలి : దానం నాగేందర్
- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కు తగ్గిన పెట్టుబడులు
- హైదరాబాద్లో మూడ్రోజులు భారీ వర్షాలు
- కొత్త వీసీలకు కసరత్తు..మే 21తో ముగియనున్న వీసీల పదవీకాలం
- రూ.2.31 కోట్ల స్పిరిట్ పట్టివేత
- మెగా డీఎస్సీకి 2.21 లక్షల అప్లికేషన్లు
- ఎప్ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురూ
- మరింత పెరగనున్న వెండి ధరలు
- 40 శాతం వరకు ఫీజులను తగ్గించిన బైజూస్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్