Hyderabad
జులై 28న వైన్స్ బంద్
హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు వి
Read Moreత్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు
ఖైరతాబాద్, వెలుగు: ఉత్తమ తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నట్టు తెలంగాణ telugu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనం
Read Moreడయల్ 100కు కాల్ వస్తే వెంటనే స్పందించండి
పోలీసు అధికారులకు డీజీపీ జితేందర్ ఆదేశం హైదరాబాద్, వెలుగు: డయల్ 100, డయల్ 112కు కాల్ వ
Read Moreరూ.6 కోట్ల 96 లక్ష పనులకు ఆమోదం
మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 28 డివిజన్లలో రూ.6కోట్ల 96లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయ
Read Moreదోమల నియంత్రణపై జీహెచ్ఎంసీ ఫోకస్
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో దోమలు, సీజనల్వ్యాధుల నియంత్రణకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. 4,846 డెంగ్యూ ప్రభావిత కాలనీల్లో ఇంటింటి అవగాహన కా
Read Moreదుర్గం చెరువులో దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్!
రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గచ్చిబౌలి, వెలుగు: రెండ్రోజుల క్రితం కనిపి
Read Moreకూకట్పల్లిలో ప్రమాదం.. రన్నింగ్లో ఉన్న కారులో మంటలు..
కూకట్ పల్లి పరిధిలోని కైతలాపూర్ లో రన్నింగ్ ఉన్న కారు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కైతాలపూర్ నుంచి మూసాపేట్ వెళ్తున్న ట్రావెల్స్ కు చెందిన షిఫ్
Read Moreకారు భీభత్సం.. బైక్ ను ఢీకొట్టి బోల్తా.. స్పాట్లోనే ఇద్దరు మృతి
మేడ్చల్ జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో కారు బైక్ ను ఢీకొట్టి బోల్తా పడింది. బైక్ ను ఢీకొట్టిన తర్వాత డివైడర్ దాటి అవతలి వైపు నుంచి వెళ
Read Moreహైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
హైదరాబాద్: మందు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. మహంకాళీ బోనాల పండుగ ను దృష్టిలో ఉంచుకుని
Read Moreఎవరు తీసిన గోతిలో వాళ్లే పడ్డరు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై టీ బీజేపీ ట్వీట్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై టీ బీజేపీ సెటైరికల్ట్వీట్చేసింది. ‘ఎవరు
Read Moreముచ్చింతల్ లో మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్
శంషాబాద్: మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ముచ్చింతల్ చేరుకున్న ఆయనకు వేద పండితులు, ఆశ్రమ నిర్
Read Moreహైదరాబాద్ రామకృష్ణ మఠంలో స్వర్ణోత్సవ వేడుకలు
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం రామ కృష్ణ మఠం. ప్రభుత్వం గుర్తింపు పొందిన సేవా
Read Moreకేసీఆర్ కక్కుర్తివల్లే కాళేశ్వరానికి లక్షా81వేల కోట్లు ఖర్చు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పదేళ్లలో కేసీఆర్ అండ్ పార్టీ కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 81వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Read More












