Hyderabad
ప్రధాని రేసులో ఉన్నా..మాకు 12 నుంచి 14 సీట్లు వస్తయ్: కేసీఆర్
బీజేపీకి ఒకటి లేదా సున్నా సీట్లే కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమే రాధాకిషన్
Read Moreఓటేసేందుకు ఊరి బాట..హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా
టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం 2 వేల స్పెషల్ బస్సులు వేసిన టీఎస్ఆర్టీసీ
Read Moreఫ్లయింగ్ ట్యాక్సీ ఫొటోలు షేర్.. IIT మద్రాస్కు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీని అభివృద్ధి చేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ స్టార్టప్ను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనం
Read MoreUPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
దేశంలో ఎక్కువ మంది ప్రజలు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. రోజువారీ అవసరాలు మాత్రమే కాకుండా ఖరీదైన హోం అప్లియెన్స్, గాడ్జెట్స్, డిజైనర్ క్
Read Moreఓట్ల కోసం సొంతూరికి.. కేపీహెచ్బీలో ఫుల్ రష్
ఓటు వేసేందుకు సొంతూరు బాటపట్టారు భాగ్యనగరవాసులు. దీంతో ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిపోతున్నాయి. దాదాపు 2వేల ప్రత్యేక బస్సులు
Read MoreIT Layoffs : మే నెల 9 రోజుల్లో.. 2 వేల మందిని పీకేశాయి..!
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. గత రెండేళ్లుగా ఐటీ కంపెనీల్లో లక్షల్లో వర్క్ ఫోర్స్ లేఆఫ్స్ జరిగింది. టెక్ రంగంలో దిగ్
Read Moreగంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్
హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరున్నర లక్షల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు
Read Moreకరువు కాలంలోనూ .. బాలానగర్ లో రూ.2 కోట్ల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం మహబూబ్నగర్ జిల్లాలోని బాలానగర్లో పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున
Read Moreపార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రత : డీజీపీ రవిగుప్తా
పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి వ
Read Moreబాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలన్నా..రోజంతా యాక్టివ్ గా ఉండాలన్నా..పిల్లలు,పెద్దలు రోజువారీ ఆహారంలో బాదంపప్పులు, డ్రై ఫ్రూట్స్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే
Read Moreపట్నం ఖాళీ .. ఓట్ల పండుగకు ఊరెళ్లిన జనం
హైదరాబాద్: పోలింగ్ సమయం దగ్గరపడుతుండటం.. వరుస సెలవుల కారణంగా పట్నం ఖాళీ అయ్యింది. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. నిన్నటి వరకు ఉన్న ట్రాఫిక్ రద్దీ ఇవాళ
Read Moreతెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ .. చుక్క దొరకదు
తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు బంద్ అయ్యాయి. లోక్ సభ ఎన్నికల క్రమంలో ఇవాళ (మే 11) సాయంత్రం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. పోలింగ్ జర
Read Moreమే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నాం : వికాస్ రాజ్
ఎన్నికల విధుల్లో 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తున్నామని చెప్పారు. &nb
Read More












