Hyderabad
లిక్కర్ కేసులో కవితనే కీలక సూత్రధారి : సీబీఐ
లిక్కర్ కేసులో కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సీబీఐ. ఇవాళ ఢిల్లీలోని రౌస్ అనెన్యూలోని ట్రయల్ కోర్టులో కవితను హాజరు పరిచారు సీబీఐ అధి
Read Moreరైతు కష్టాన్ని తక్కువ చేస్తే సహించం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ప
Read Moreఎంపీ ఎలక్షన్స్: హాట్ సీటుగా ఖమ్మం..
కాంగ్రెస్ లో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. గురువారం ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ పార్టీ పెద్దలు ఎవర
Read Moreఆన్ లైన్ లో డబ్బులు పోగొట్టుకుని.. తన ఇంట్లోనే యువతి దొంగతనం డ్రామా
ఇంట్లో దొంగలు పడి నగదు ఎత్తుకెళ్లారని ఓ యువతి ఆడిన డ్రామాతో పోలీసులు పరుగులు పెట్టారు. రాజేంద్రనగర్ ఎర్రబోడకు చెందిన ఓ యువతి తన ఇంట్
Read Moreకేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల నిరసన
సిద్దిపేట: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల నిరసన చేపట్టారు. డబుల్ బెడ్ రూమ్ లకు తమను ఎంపిక చేసి
Read More24 గంటల్లో మంచినీటి సమస్యకు పరిష్కారం .. జిల్లాలకు స్పెషల్ అఫీసర్లు
ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పర్యవేక్షణ కోసం జిల్లాలకు స్పెషల్ఆఫీసర్లను కూడా ని
Read Moreమేడ్చల్ లో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులు అరెస్ట్
మేడ్చల్ PS పరిధిలో రేకులబావి చౌరస్తా దగ్గర గంజాయి పట్టుకున్నారు SOT పోలీసులు. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు యువకులను పట్టుకొని.. బ్యాగులు పరిశీలించ
Read Moreరూ. 5 లక్షలు, 10 తులాల బంగారం చోరీ
కారేపల్లి, వెలుగు : ఎవరూ లేని టైంలో ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రూ. 5 లక్షలు, 10 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కా
Read Moreబిట్ బ్యాంక్: ద్రవ్య, ఆర్థిక బిల్లులు
ఒక ఆర్థిక బిల్లు ద్రవ్య బిల్లా కాదా అనే నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ అంతిమ నిర్ణయం కలిగి ఉంటాడు. ఈ నిర్ణయాన్ని న్యాయస్థానంలో కానీ పార్లమెంట్లో కానీ
Read Moreవెలుగు సక్సెస్: న్యాయమూర్తుల నియామకం
న్యాయమూర్తుల నియామకంలో ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి సంప్రదించినప్పుడు.. సీజేఐ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలా? వద్దా? అనే అంశంలో వివాదం మొదలైంది.
Read More15 ఎకరాలు హెటిరో ట్రస్టుకే .. తిరిగి కేటాయించిన ప్రభుత్వం
ఏడాదికి రూ.2 లక్షల లీజు రూ.5 లక్షలకు పెంపు ఏటా 5 శాతం లీజు పెంచేలా ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: హెటిరో పార్థసారథిరెడ్డి కి చెందిన సాయి సింధ
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల డీఎన్ఏ ఒక్కటే: కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. హిందూ వ్యతిరేక పార్టీలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ మూడు పార్టీల
Read Moreబీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చినం.. పూలే ఆశయాలు ఆచరించిన నేత కేసీఆర్: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం
Read More












