Hyderabad
బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం మా భూములు కబ్జా చేసిండు.. ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు
ప్రజావాణిలో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ భూమి కబ్జా చేశారని ప్రకాష్ నగర్ బేగంగపేట్ బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులు,ప్ల
Read Moreరాజేంద్రనగర్ పీఎస్కు మొదటి స్థానం..ఎందులో తెలుసా..?
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వి
Read Moreఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేస్తాం..
సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి ఖాళీలను భర్తీ చేస్తమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్ర
Read Moreజై శ్రీరాం : అయోధ్యలో ప్రతిష్టించే రామ లక్ష్మణ సీత విగ్రహాలు ఇవే
కర్నాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 'రామ్ లల్లా' విగ్రహాన్ని అయోధ్యలోని గొప్ప రామాలయంలో ప్రతిష్టించనున్నారు. యోగిరాజ్ స్వస
Read Moreచలికాలంలో పెరిగిన గుండెపోటు కేసులు.. యువకులకే ఎక్కువ ప్రమాదమట
చల్లని వాతావరణం ఇన్ఫ్లుయెంజా, కీళ్ల నొప్పులు, గొంతు నొప్పి, ఉబ్బసం, కోవిడ్-19 వంటివి గుండె జబ్బులను ప్రేరేపిస్తున్నాయి. మాక్స్ హాస్పిటల్స్ కార్డియాలజీ
Read Moreజపాన్ నుంచి ఇండియాకు సేఫ్ గా చేరుకున్నా.. ఎన్టీఆర్ కీలక ప్రకటన
తన భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు పిల్లలు అభయ్, భార్గవ్లతో కలిసి హాలిడే ట్రిప్ కోసం జపాన్లో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వెంటన
Read Moreజూబ్లీహిల్స్లోని ఆరు పబ్బులపై కేసు
జూబ్లీహిల్స్ లోని ఆరు పబ్బుల పై కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించని ఆరు పబ్ ల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. హలో, టార్, గ్రీన్ మం
Read Moreనిజామాబాద్ డిచ్ పల్లిలో డ్రగ్ ముఠా అరెస్ట్
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లిలో డ్రగ్ ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఢిల్లీ నుంచి వచ్చిన డ్రగ్ ను హైదరాబాద్ కు తరలిస్తుండగా పక్కా సమాచారం
Read Moreకార్ల రేట్లు పైకి!.. ఈ నెల నుంచే పెరగనున్న ధరలు
ఇప్పటికే ప్రకటించిన మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మరికొన్ని కంపెనీలు న్యూఢిల్లీ : మారుతి సుజుకీ, మహీం
Read Moreస్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే?
కొత్త సంవత్సరంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం బంగారం ధరలు పసిడి ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో గత మూడు రోజులుగా
Read Moreయూపీఐ రూల్స్ మారినయ్.. నేటి నుంచే కొత్తవి అమలు
న్యూఢిల్లీ : మనదేశంలో డిజిటల్ పేమెంట్స్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) నిత్యజీవితంలో భాగంగా మారింది. అగ్
Read Moreన్యూ ఇయర్ రోజున ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్
న్యూ ఇయర్ రోజున దేశ రాజధాని ఢిల్లీలో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ అయింది. ఫేమస్ ప్లేసెస్ అయిన ఇండియా గేట్, కన్నాట్ ప్లేస్, జాతీయ రాజధానిలోని వివిధ మతపరమైన
Read Moreఎన్కౌంటర్లో ఆరు నెలల పసిపాప మృతి, తల్లికి గాయాలు
చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లాలో ఘటన భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌటర్లో ఓ పసిప
Read More












