Hyderabad
వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్లో పెట్రోల్ బంకులు ఫుల్ రష్
రేపటి(జనవరి 03) నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె కారణంగా.. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. బహీర్ బాగ్, హైదర్
Read Moreఅంగన్వాడీలకు జగన్ సర్కార్ అల్టిమేటం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు అక్కడి ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. సమ్మె పేరుతో విధులకు రాని వారి పై చర్యలు తీసుకుంటామని ప్రకటించిం
Read Moreపెట్రోల్ బంకులు కిటకిట.. స్టేట్ మొత్తం వాహనదారుల హైరానా
హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో.. మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు ధర్నాకు దిగారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. ఇం
Read Moreహైదరాబాద్లో రెచ్చిపోయిన తాగుబోతు దొంగలు.. అమ్మవారి విగ్రహాన్ని కూడా వదల్లేదు
హైదరాబాద్ లో తాగుబోతు దొంగలు రెచ్చిపోయారు. పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పుగూడ నరహరి నగర్ లో శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో అర్థరాత్రి
Read Moreతుమ్మితే ఊడిపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్
తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ తెలంగాణ చీప్ కిషన్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్
Read Moreఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్
నుమాయిస్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజులు జరగనుంది. ఈ ఎగ్జిబిషన్లో 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల ఉత్
Read Moreఏంది సామి ఇది.. ఊచ కోత.. సలార్ డే 11 కలెక్షన్ ఎంతో తెలుసా..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సలార్- పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీ సృష్టిస్తుంది. భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ
Read Moreపంట పండింది : తాలు మిర్చినే క్వింటా రూ.15 వేలు.. నెంబర్ వన్ రకం 22 వేలు
ఈ ఏడాది మిర్చి పంటకు డిమాండ్ బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి భారీగా ఆర్డర్లు వస్తుండడమే దీనికి కారణమని అధికారులు చెప్తున్నారు. మొదటి కోత మి
Read Moreభర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ మహిళ తన భర్త, బావమరిదిని కాల్చిచంపింది. ఈ ఘటన జనవరి 1న చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, బద్నగర్ తహసీల్ పరిధిలోని ఇం
Read Moreకాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసే దమ్ముందా : కిషన్ రెడ్డి సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. 2024, జనవరి 2వ తే
Read Moreఏం జరగబోతోంది : ఇండియాకు సునామీ ముప్పు ఉందా..!
జపాన్లో 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడడం, శక్తివంతమైన భూకంపాలతో అట్టుడుకుతున్న తరుణంలో.. కొన్ని కీలక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సముద్ర అలజడుల
Read Moreఇట్స్ కన్ఫామ్ : జనవరి 4న కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరిక
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు నుంచే వినిపిస్తోన్న ప్రచారమే ఇప్పుడు నిజం అయ్యింది. వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్
Read Moreమీరు ఉండాల్సినోళ్లే : ఏసీ బోగీలను.. జనరల్ బోగీల్లా వాడేస్తున్నారు
రైలులో ప్రయాణించాలంటే టికెట్టు ఉండాల్సిందే. లేదంటే టీటీఈ వచ్చి జరిమాన వేస్తాడు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేస్తాడు. అలా భయపడి అందరం ఇష్టం లేకున్న ట
Read More











