Hyderabad
100 రోజుల్లో ఆరు గ్యారంటీలను నెరవేరుస్తం: మల్లికార్జున్ ఖర్గే
100 రోజుల్లో ఆరుగ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. హైదరాబా
Read MoreIND vs ENG: ముగిసిన తొలి రోజు ఆట.. పట్టు బిగించిన టీమిండియా
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట ఇంగ్లీష్ జట
Read MoreCyber Crime Alert: ఫెడెక్స్ కొరియర్ పేరుతో కాల్స్ .. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కాజేస్తారు..
FedEx కొరియర్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ కాల్స్ చేస్తారు. నిజంగానే FedEx సిబ్బందే అన్నట్లుగా నమ్మిస్తారు. మీకు ఆధార్ నెంబర్ తో పార్సిల్ వచ్చింది
Read MoreIND vs ENG: బజ్బాల్ రుచి చూపిస్తున్న జైస్వాల్.. ఉప్పల్లో అభిమానుల కేరింతలు
గత రెండేళ్లుగా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు బజ్బాల్ ఆటతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఆ జట్టు ఆటగాళ్లు చూపించే ద
Read Moreఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ : గవర్నర్ ఆమోదం
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రొఫెసర్ కోదండరాం,
Read MoreIND vs ENG: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని
ఉప్పల్ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్
Read Moreటీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్, సభ్యులు వీరే
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఆమోద ముద్రవేసిన గవర్నర్ ఐదుగురు సభ్యుల నియామకం మాజీ డీజీపీకి అతిపెద్ద టాస్క్ అస్తవ్యస్తంగా మారిన కమి
Read MoreIND vs ENG: ఉప్పల్లో రాహుల్ అరుదైన ఘనత.. భారత ఆరవ క్రికెటర్గా
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భారత జట్టులో ఎంత కీలక ప్లేయర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా ఖచ్చితంగా తుది జట్టులో
Read MoreIND vs ENG: ఉప్పల్లో భారత స్పిన్నర్ల జోరు.. స్వల్ప స్కోరుకే ఇంగ్లాండ్ ఆలౌట్
ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ చెలరేగడంతో తొలి ఇన
Read MoreTSPSC చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి
టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన
Read Moreతెలంగాణ ప్రగతే తమ విజన్ : శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రగతే తమ విజన్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత ప్రభుత్వం చేపట్టని ప్రగతి పనులను ముందుకుతీసుకెళ్తామని చెప్పారు.హోటల్ ఐటిసి కాకతీయలో
Read Moreగణతంత్ర దినోత్సవం 2024.. చరిత్ర, ప్రాముఖ్యత.. ఈ ఏడాది థీమ్ ఏంటంటే..
రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదని, ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనమని, దీని స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని మన రాజ్యాంగాన్ని ఆమో
Read MoreIND vs ENG: దిగ్గజాలను దాటేశారు: చరిత్ర సృష్టించిన అశ్విన్, జడేజా
భారత టెస్టు జట్టులో గత దశాబ్ద కాలంగా స్పిన్నర్లు అంటే రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఠక్కున గుర్తుకొస్తారు. వీరిద్దరూ టెస్ట్ జట్టులో ఉంటే టీమ
Read More












