
impact
ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
నష్టాల్లో వరి రైతు,కోత ఖర్చులు డబుల్ జనగామ, వెలుగు: చెడగొట్టు వానలకు చేతికి అందివచ్చిన పంటలు నేలకొరిగాయి. జిల్లాలో
Read Moreయూపీ వరద ప్రాంతాల్లో సీఎం యోగి ఏరియల్ సర్వే
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. బలరాంపూర్ ప్రాంతంలో నిన్న ఏరియల్ సర్వే నిర్వహించిన యోగి..
Read Moreఅసోంలో భారీ వర్షాలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా కుండపోత వర్షాలతో అసోంని వరదలు ముంచెత్తాలయి. రోడ్లన్ని జలమయం
Read Moreయూపీ భారీ వర్షాలతో 9 మంది మృతి
4 జిల్లాల్లో ఈనెల 12 వరకు స్కూళ్లకు సెలవు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజుల నుంచి ఎడతెర
Read Moreఢిల్లీలో 8.5 సెంటీమీటర్ల వర్షం
ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాలు లోతు నీళ్లు ప్రవహి
Read Moreకోలుకోలేకపోతున్న ఎయిర్లైన్స్ కంపెనీలు
వెలుగు బిజినెస్ డెస్క్: కరోనా మహమ్మారి దెబ్బ నుంచి మన దేశంలోని ఎయిర్లైన్స్ కంపెనీలు ఇంకా కోలుకోలేదు. లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలపాటు విమానాలన్
Read Moreకొడంగల్లో నీటమునిగిన కాలనీలు
వికారాబాద్ జిల్లా: కొడంగల్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాలాజీ నగర్, కుమ్మరివాడ సహా పలు కాలనీల్లో ఇళ్లల
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
సరళాసాగర్, శంకర్ సముద్రం, రామన్ పాడు గేట్లు ఓపెన్ కొత్తకోట, ఆత్మకూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు తాళ్లపల్లి వద్ద కొనసాగుతున్న ఎన్&zwnj
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వదలని వాన మహబూబ్నగర్, జడ్చర్ల, మక్తల్, నాగర్ కర్నూల్ టౌన్, గద్వాల, వెలుగు: ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుం
Read Moreఈఎంఐలు పెరుగుతయ్..ఎకానమి గ్రోత్ 7 శాతమే
ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడి వెలుగు బిజినెస్ డెస్క్: ఆర్బీఐ వరసగా నాలుగోసారి బెంచ్ మార్క్ (రెపో) రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచింది.
Read Moreఎల్బీనగర్ నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు
ఎల్ బీనగర్, వెలుగు: వరుస వానలతో ఎల్బీనగర్నియోజకవర్గంలోని కొన్ని కాలనీలు ఆగం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇండ్లలోకి చేరిన న
Read Moreవరంగల్ ముంపు కాలనీల్లో ఇళ్లకు తాళాలు
ఎన్టీఆర్ కాలనీలో నడుంలోతు నీరు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు టెన్షన్ పడుతున్న జనాలు వరంగల్, వె
Read Moreఆస్తి నష్టం జరగలేదన్న ప్రభుత్వ వాదనలో నిజం లేదు
హైదరాబాద్: మూసీ వరదలతో నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంకర్ నగర్, మూసానగర్ బస్తీవాసులు. వరద వచ్చిన ప్ర
Read More