India
నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి .. ఎండ, హీట్వేవ్స్కు అల్లాడుతున్న జనం
ఢిల్లీ, యూపీ, హర్యానాలో వేడి గాలులు 24 గంటల్లో బిహార్లో 22 మంది మృతి ఢిల్లీలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు ఎక్కువ సగటున 45 డిగ్రీల టెంపరేచర్ నమ
Read Moreమనిషిని మర్డర్ చేసి.. పబ్ లో పార్టీ చేసుకున్న హీరో దర్శన్
కన్నడ హీరో దర్శన్ తన అభిమాని రేణు కుమార్ ను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ కేసులో దర్శన్ తో పాటు అతని ఫ్రెండ్ పవిత్ర గౌడ కూడా అరెస్ట
Read Moreమన్ కీ బాత్ మళ్ళీ వస్తోంది.. ఇన్ పుట్ కోరిన ప్రధాని
ప్రధాని మోడీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వటం కోసం ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ మళ్ళీ ప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన
Read MoreAritificial Intelligence: 9 లోకల్ భాషల్లో Google AI జెమిని
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గూగుల్ GenAI జెమినిని గూగుల్ సంస్థ విడుదల చేసింది. ఇంగ్లీషు తోపాటు దేశంలో 9 భాషల్లో జెమిని యాప్ ను ఆవిష్కరించింది.
Read Moreకారు బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కిన యువతి .. లోయలో పడి చనిపోయింది..!
మహారాష్ట్రలో ఘోరం జరిగిపోయింది. కారు బ్రేక్ బదులుగా ఓ యువతి యాక్సిలరేటర్ తొక్కగా వెనుక ఉన్న 300 అడుగుల లోయలో పడి చనిపోయింది. ఎల్లోరా గుహలకు వెళ్
Read Moreవారణాసిలో మోదీ పర్యటన.. రిలీజ్ కానున్న పీఎం కిసాన్ పైసలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వారణాసిలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళంలో మోదీ పాల్గొంటారు. ప్రధానిగా మూడోసారి మోద
Read Moreబ్యాలెట్లే వాడాలె.. ఈవీఎం లపై జగన్ కీలక ట్వీట్
ఈవీఎం లపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ వాడాలన్నారు. అభివృద్ధి చెందిన దే
Read Moreసుమిత్ కెరీర్ బెస్ట్ ర్యాంక్
న్యూఢిల్లీ : ఇండియా టెన్నిస్ స్టార్ సుమిత్ నగాల్ కెరీర్&zwnj
Read Moreనీట్పై న్యాయ విచారణ జరపాలి .. బాధ్యులను కఠినంగా శిక్షించాలి: తమ్మినేని
హైదరాబాద్, వెలుగు: ‘నీట్’ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వా
Read Moreఎయిరిండియా ఫుడ్లో మెటల్ బ్లేడ్
ముంబై: ఎయిర్ ఇండియాకు చెందిన విమానంలో ఓ ప్యాసింజర్కు ఇచ్చిన ఫుడ్లో మెటల్ బ్లేడ్ ముక్క కనిపించింది. వారం రోజుల కింద బెంగళూరు నుంచి- శాన్ ఫ్రాన్సిస
Read Moreవయనాడ్ను వదులుకున్న రాహుల్.. బరిలో దిగనున్న ప్రియాంక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ సీటుకు రాజీనామా చేస్తున్నారని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు ర
Read Moreరైల్వే శాఖను దుర్వినియోగం చేశారు .. కాంగ్రెస్ ఫైర్
న్యూఢిల్లీ: రైల్వే శాఖను మోదీ ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాం
Read Moreకాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టిన గూడ్స్
15 మంది మృతి.. 60 మందికి గాయాలు మృతుల్లో ముగ్గురు రైల్వే సిబ్బంది.. బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ప్రమాదం రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా
Read More












