India

పట్టుకున్న పులిని.. బూటు కాళ్లతో తొక్కి చంపిన పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు ఓ చిరుతుపులిని  అదుపు చేసే క్రమంలో అది ఊపిరాడక మృత్యువాత పడింది.  సంభాల్‌లోని రసూల్‌పూర్ ధాత్రా

Read More

బ్లడ్ గ్రూప్ మారింది.. నిమిషాల్లోనే చనిపోయాడు

రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తికి కావాల్సిన బ్లడ్ గ్రూప్ కు బదులుగా మరో బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించారు.  కాసేపటికే  అతను మరణించాడ

Read More

పంజాబ్ సీఎం కీలక ప్రకటన .. ఆ రైతు కుటుంబానికి రూ.కోటీ, ప్రభుత్వ ఉద్యోగం

పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కీలక ప్రకటన చేశారు.  క‌న్నౌరి బోర్డర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్‌క‌ర‌ణ్

Read More

డీల్ ఓకే.. మహారాష్ట్రలో 9 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ!

మహారాష్ట్రలో కాంగ్రెస్,మహా వికాస్‌ ఆఘాఢీ కూటమితో చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది.  కాంగ్రెస్ 9 స్థానాల్లో,  మిత్రపక్షాలు 39 స్

Read More

అర్థరాత్రి ప్రధాని వారనాసిలో నడిరోడ్డుపై తిరుగుతూ

ప్రధాని మోదీ గుజరాత్ లో తన పర్యటన ముగించుకోని నిన్న రాత్రి 11గంటలకు వారనాసి చేరుకున్నారు. తన సొంత నియోజకర్గమైన వారనాసిలో  ఈ రోజు ఆయన  పలు ప్

Read More

పంటల మద్దతు ధరలపై సముచిత విధానం రావాలి

 కొన్ని రైతు సంఘాలు తమ పంటలకు కనీస మద్దతు ధర విషయంలో ‘లీగల్ గ్యారంటీ’ సంపాదించుకునేందుకు ఆందోళనకు దిగాయి.  లోక్ సభ ఎన్నికలు సమీప

Read More

మల్లికార్జున్‌ ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే భద్రత విషయంలో హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గేకు వీఐపీ భద్రత కల్పించాలని అంటే  జెడ్ ప్లస్ భద

Read More

మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు

జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రా

Read More

మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌.. టాప్లో మోదీ

మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో  ప్రధాని నరేంద్ర మోదీ టాప్ లో నిలిచారు.  మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం 77% రేటింగ్‌తో ప

Read More

మాకు నాలుగు, మీకు మూడు.. కాంగ్రెస్‌తో ఆప్ డీల్ ఓకే!

దేశ రాజధాని  ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్

Read More

ఫిబ్రవరి 28న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పైసలు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16 విడత నిధులను  త్వరలో   విడుదల చేయనుంది.  2024 ఫిబ్రవరి 28న మహారాష్ట్

Read More

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉంది : ఎంపీ అర్వింద్

ప్రపంచానికి మన దేశం మార్గదర్శకంగా ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మోదీ కాశ్మీర్ ను భారత్ లో కలిపేశారని చెప్పారు. రేపోమాపో పాకిస్థాన్ ను కూడా మ

Read More

డైరీ ప‌రిశ్రమల ట‌ర్నోవ‌ర్ రూ. 10 ల‌క్షల కోట్లకు ఎదిగింది : ప్రధాని మోదీ

డెయిరీ రంగంలో దేశ వ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది ప‌నిచేస్తున్నార‌ని ప్రధాని మోదీ అన్నారు.  డైరీ ప‌రిశ్రమ ట‌ర్నోవ‌ర్ రూ. 1

Read More