
India
ఇండియా, ఖతార్ బంధం బలోపేతం మరిన్ని రంగాల్లో సహకారం: మోదీ
దోహా: ఇండియా, ఖతార్ మధ్య బంధం మరింత బలోపేతమవుతున్నదని ప్రధాని మోదీ తెలిపారు. మరిన్ని రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయని చెప్ప
Read Moreరాజకీయ పార్టీలకు షాక్ : E- బాండ్లు రద్దు చేసిన సుప్రీంకోర్టు
ఎలక్ట్రోరల్ బాండ్లు.. వీటినే ఈ బాండ్లు అని కూడా అంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది.. ఈ.. ఈ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాల
Read Moreకిరాతకుడు : పెళ్లాన్ని నరికి చంపి.. ఆ తలతో రోడ్డుపై పరేడ్
చంపటం అనే మాట వింటేనే ఒళ్లు వణికిపోతుంది.. అలాంటిది కట్టుకున్న పెళ్లాన్ని అత్యంత కిరాతకంగా చంపాడు.. ఆ తర్వాత భార్య తలను.. శరీరం నుంచి వేరు చేశాడు. ఆ త
Read Moreకార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కన్నుమూత
కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కమల్ కాంత్ బాత్రా బుధవారం హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్లో కన
Read Moreకాంగ్రెస్ పార్టీపై గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పై ఆ పార్టీ మాజీ నాయకుడు, డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్
Read Moreరోహిత్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ బరిలోకి
రాజ్కోట్ : వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్లో పోటీ పడే ఇండియాకు ర
Read Moreమోసపోతున్న నిరుద్యోగులు
భారతదేశంలోని యువతలో చదువుకున్నవారు 75.8% మంది ఉండగా వీరిలో నిరుద్యోగులుగా ఉన్నవారు 42.3శాతం. మిగతావారిలో రక్షణ సిబ్బంది మినహా 2,15,47,845 మంది రాష్ట్ర
Read Moreఇండియాలోనే ఐపీఎల్ 17 సీజన్ : అరుణ్ సింగ్ ధుమాల్
న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్సభ ఎలక్షన్స్ ఉన్నప్పటికీ ఐపీఎల్ 17వ సీజన్ ఇండియాలోనే జరుగుతుందని ఐపీఎల్
Read Moreఢిల్లీ సరిహద్దుల్లో..అదే టెన్షన్
బారికేడ్లు తొలగించే ప్రయత్నం టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు.. సరిహద్దు ప్రాంతాల్లో
Read Moreరాజ్ కోట ఎవరిదో!.. ఇవాళ్టి నుంచి ఇండియా, ఇంగ్లండ్ మూడో టెస్ట్
రాజ్కోట్ : తొలి టెస్టులో ఇండియాకు ఇంగ్లండ్ షాకిస్తే.. రెండో మ్యాచ్లో ప్రత్యర్థిని దెబ్బకొట్టిన రోహిత్స
Read Moreకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. మాజీ ప్రధాని మనవడు రాజీనామా
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా క
Read Moreరాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ
కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ ధాఖలు చేశారు. జైపూర్ లోని అసెంబ్లీలో నామినేషన్ వేయగా ఆమె వెంట రాహుల్ గాం
Read Moreకాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు వీరే : రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ
నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. ఈ మేరకు ఏఐసీసీ జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ పో
Read More