India

అమెరికాలో భారతీయ విద్యార్థి దారుణ హత్య

చేసిన సాయం మరిచి చంపేశాడున్యూయార్క్: నిరాశ్రయుడైన వ్యక్తిపై జాలి చూపించినందుకు అమెరికాలో ఓ ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్యకు గురయ్యాడు.  జార్జియాలో

Read More

మాల్దీవుల ప్రెసిడెంట్ మొయిజ్జుపై అభిశంసన!

తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష ఎండీపీ సిద్ధం  ఇతర పార్టీల ఎంపీల సంతకాల సేకరణ షురూ మాలె:  మాల్దీవుల పార్లమెంట్‌‌&zw

Read More

కమండల్ టు మండల్ బీజేపీ వ్యూహం

తన రాజకీయ ఎజెండాలో  అతి ప్రధానమైన అయోధ్య రామమందిర అంశం చిట్టచివరికి నెరవేరడంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది . అయోధ్య విషయంలో అనేక వివాదాలు, విమర్శలు

Read More

పిల్లల్ని మరొకరితో పోల్చొద్దు.. పరీక్షా పే చర్చలో మోదీ

రోజుకు 10 నుంచి 12 గంటలు చదవాలని తల్లిదండ్రులు విద్యార్థుల పైన ఒత్తిడి చేయడం మంచిది కాదని ప్రధాని మోదీ అన్నారు.  పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల

Read More

జై శ్రీరామ్.. ఆరు రోజుల్లో 19 లక్షల మంది దర్శనం

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడ్ని దర్శించుకునేందుకు దేశ నలుమూల నుండి భక్తులు తరలివస్తున్నారు.   జై శ్రీరామ్ నినాదం అయోధ్య నగరం మార్మోగిపోతోంది. బా

Read More

బీజేపీతో కలిసి నితీశ్​ ఎక్కువ కాలం నిలవదు : ప్రశాంత్​ కిశోర్​

పాట్నా: బీజేపీతో కలిసి నితీశ్​ ఏర్పాటు చేసిన కొత్త కూటమి ఎక్కువ కాలం నిలవదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ ​కిశోర్ జోస్యం చెప్పారు. ‘నితీశ్ ఎప్పుడై

Read More

మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హోటల్ లో కాల్చిచంపాడు

పూణెలో దారుణం జరిగింది. ఓ  ఓ హోటల్‌లో  సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆమె ప్రియుడు కాల్చి చంపాడు. ఈ ఘటన 2024 జనవరి 27 శనివారం పింప్రి చించ్&zwnj

Read More

వాయిదా కల్చర్​ను వదిలేద్దాం... న్యాయవ్యవస్థలో ఫ్రొఫెషనలిజాన్ని పెంచుదాం : మోదీ

      జ్యుడీషియరీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది      సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో సీజేఐ ప్రస

Read More

లోటు బడ్జెట్

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంలో కేంద్ర బడ్జెట్​ను కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్​ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తాయి. కేంద

Read More

కుల గణన న్యాయానికి తొలి మొట్టు :  రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ, వెలుగు: కుల గణన న్యాయానికి తొలి మెట్టు అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆ

Read More

నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని  ముందే తెలుసు: ఖర్గే

పాట్నా: నితీశ్ కుమార్ ఎన్డీఏలో చేరుతారని తమకు ముందే తెలుసు అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌‌ యాదవ

Read More

రాజ్యాంగ నిర్మాతలకు రాముడి పాలనే స్ఫూర్తి : మోదీ

న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దేశ ప్రజలందరినీ ఏకం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ సమయంలో దేశం సమష్టి బలం కనిపించిం

Read More

అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ఇండియా హ్యాట్రిక్‌..201 రన్స్‌ తేడాతో అమెరికా ఓటమి

బ్లోమ్‌ఫౌంటెయిన్‌: అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో యంగ్‌ ఇండియా హ్యాట్రిక్‌ విజయాలను సాధించింది. అర్షిన్‌ కులకర

Read More