Indian Army

పాకిస్తాన్ లో అత్యంత ప్రమాదకరమైన సైనిక దళం ఇదొక్కటే : నిఘా పెట్టిన ఇండియా

పాకిస్తాన్ దేశం.. సైనిక శక్తిలో ఇండియాతో పోల్చితే వేస్ట్.. మనలో సగం కూడా లేదు.. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దళాల్లో ఇండియా బలం ముందు పాకిస్తాన్ దేనికీ ప

Read More

జాతీయ భద్రతా సలహాబోర్డు చైర్మన్గా మాజీ రా చీఫ్ అలోక్ జోషి

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో కీలక పరిణామాలు శరవేగంగా జరిగిపోతున్నాయి. జాతీయ భద్రతా సలహా మండలిలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిం

Read More

36 గంటల్లో పాక్పై భారత్ యుద్ధం మొదలు.. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఆ దేశంలో అల్లకల్లోలం

పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధ భయంతో పాకిస్తాన్ వణికిపోతోంది. పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అత్త

Read More

పాక్ మరో కుట్ర..సైబర్ సెక్యూరిటీ డిఫెన్స్ను ఛేదించేందుకు హ్యాకర్లు యత్నం

పాకిస్తాన్ మరో కుట్ర చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఉగ్రవాదులను, వారికి సహకరిస్తున్న వారిపై వది

Read More

ఇండియన్ ఆర్మీని యూజ్లెస్ అని కామెంట్ చేసిన షాహిద్ అఫ్రీదీ.. ఇంకా ఎన్నెన్ని మాటలన్నాడో తెలిస్తే రక్తం మరిగిపోతుంది..!

ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రవాదుల పైశాచిక దాడిపై, 26 మందిని నిర్ధాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న ఘటనపై పాకిస్తాన్ మాజీ సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్

Read More

మళ్లీ బరితెగించిన పాక్ సైన్యం.. కుప్వారా, పూంచ్ జిల్లాల్లో LOC వెంబడి మరోసారి కాల్పులు

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ సైన్యం బరితెగిస్తోంది. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘింస్తోంది. వరుసగా న

Read More

భారత్-పాక్ యుద్ధం మొదలైనట్టేనా..? LoC దగ్గర బంకర్లలోకి వెళ్లిపోతున్న ప్రజలు

శ్రీనగర్: పహల్గాం ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎల్ఓసీ (LoC) దగ్గర యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.

Read More

యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. చిటికేస్తే చాలు దిగిపోతాం : ఇండియన్ ఆర్మీ ప్రకటన

దేనికైనా.. ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నాం.. ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాం.. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాం అంటూ ప్రకటించింది ఇండియన్ ఆర్మీ. భయం లేదు.. కనికర

Read More

మీ బుద్ధి ఇంతే.. ఇక మీరు మారరు: LOC వెంబడి మళ్లీ పాక్ సైనికుల కాల్పులు

శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడితో పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులను ప్రేరేపించి జమ్మూ కశ్మీర్‎లో దాడులకు ఉసిగొల్పిన పాక్.. బార్డర్&

Read More

వీళ్లు బరితెగించేశారు : కరాచీ తీరంలో మిస్సైల్ పరీక్షలు చేస్తున్న పాకిస్తాన్

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం వె

Read More

ఎల్వోసీ వద్ద ఇద్దరు టెర్రరిస్టుల కాల్చివేత..పేలుడు సామగ్రి, పాకిస్తానీ కరెన్సీ స్వాధీనం

శ్రీనగర్: పాకిస్తాన్​కు చెందిన టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని బారాముల్లా జిల్లా ఉరి నాలాలోని సర్జీవన్ ఏరియా(లైన్ ఆఫ్ కంట్రోల్

Read More

సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. వేటాడి పట్టుకుంటాం : రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి దుర్మార్గులను వదిలేది లేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆ తీవ్రవాదులు ప్రపంచంలోని ఏ మూల దాక్కుని ఉన్నా..

Read More

పహల్గాంలో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు వీళ్లే..:ఊహాచిత్రాలు రిలీజ్ చేసిన సైన్యం

జమ్మూలోని పహల్గాంలో దుర్మార్గంగా.. విచక్షణారహితంగా కాల్పులు జరిపిన టెర్రరిస్టుల ఊహాచిత్రాలు రిలీజ్ చేసింది సైన్యం. ఏకే 47 తుపాకులతో కాల్పులు జరుపుతూ..

Read More