Indian Army

సైన్యంలో చేరడానికి పదో తరగతి పాసయితే చాలు.. ఎలా చేరాలో తెలుసుకోండి

ఈరోజుల్లో బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉండటం కంటే.. పదో తరగతి పాసవ్వగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరడం ఎంతో ఉత్తమం. పదో తర

Read More

ఆయుధాలు చూడొచ్చు, సైన్యం గురించి తెలుసుకోవచ్చు.. గోల్కొండ కోటలో ‘Know Your Army’ మేళా

దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ పౌరులందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైన్యం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భారత సైన్యం ద

Read More

జనవరి 6 నుంచి మార్చి 9 వరకు అగ్నివీర్ రిక్రూట్​మెంట్‌‌ ర్యాలీ

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని జోగిందర్ సింగ్ స్టేడియం, ఏఓసీ సెంటర్‌‌లో వచ్చే ఏడాది జనవరి 6 నుంచి మార్చి 9 వరకు అగ్నివ

Read More

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో.. DRDO గైడెడ్​ పినాక ఆయుధ వ్యవస్థ

భారతదేశ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీవో) గైడెడ్​ పినాక వెపన్​ సిస్టమ్​ విమాన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రొవిజనల్​ స్టాఫ్​ క్వాలి

Read More

జమ్మూకాశ్మీర్లో ఎన్కౌంటర్..ఆర్మీ ఆఫీసర్ మృతి, ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలు

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ లో టెర్రరిస్టులకు, ఆర్మీ బలగాలు మద్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి మరణించారు. మరో ము

Read More

దెబ్బకు దెబ్బ తీసిన ఇండియన్ ఆర్మీ: జమ్మూ కాశ్మీర్‎లో ముగ్గురు టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సామాన్య పౌరులతో పాటు జవాన్లపై దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల బారాముల్లాలో సైనిక వాహన

Read More

అక్టోబర్ 28-29 నాటికి సరిహద్దుల్లో వైదొలగనున్న భారత్, చైనా దళాలు

తూర్పు లడ్డాఖ్ సెక్టార్‌లోని డెమ్‌చోక్, దేప్సాంగ్ ప్లెయిన్స్‌లోని రెండు క్లిష్టమైన ఘర్షణ పాయింట్ల వద్ద సైనికుల తొలగింపు శుక్రవారం( అక్ట

Read More

జమ్మూ కాశ్మీర్‌‌‌లో ఇద్దరు టెర్రరిస్టుల అరెస్ట్

మూడు గ్రనేడ్లు, పిస్టల్ స్వాధీనం శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌‌‌లోని పూంచ్‌‌‌‌ జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టు

Read More

డ్రోన్ యుద్ధ విమానాలు వచ్చేస్తున్నాయ్ : అమెరికాతో రూ.32 వేల కోట్ల డీల్

రక్షణ రంగంలో భారత్ మరో చారిత్రాత్మకమైన ఒప్పందం చేసుకున్నది. భారత సైన్యం మరింత బలోపేతం దిశగా.. అమెరికాలో అత్యంత విలువైన ఒప్పందం చేసుకున్నది. ప్రిడేటర్

Read More

ప్రాక్టీస్ లో మిస్ ఫైర్.. ఇద్దరు అగ్నివీర్ ‌‌లు మృతి

నాసిక్ ఆర్టిలరీ సెంటర్ ‌‌లో ఘటన ముంబై:  మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఆర్టిలరీ సెంటర్ ‌‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

Read More

1968లో విమాన ప్రమాదం.. 56 ఏళ్ల తరువాత మృతదేహాలు వెలికితీత

56 ఏళ్ల క్రితం రోహ్‌తంగ్ పాస్‌పై కూలిపోయిన భారత వైమానిక దళం (IAF) AN-12 విమానంలోని ప్రయాణికుల అవశేషాలలో నాలుగింటిని సిబ్బంది వెలికి తీశారు.

Read More

లోయలో పడ్డ బస్సు.. నలుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌‌‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బీఎస్‌‌‌‌ఎఫ్(బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)జవాన్లు

Read More

గురితప్పని జొరావర్‌.. పరీక్షలు విజయవంతం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ ట్యాంకు జొరావర్‌ విజయవంతంగా పరీక్షలు పూర్తిచేసింది. ఎడారి ప్రాంతంలో నిర్వహించిన ఫీల్డ్ ఫైర

Read More