Injured
సిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత
సిద్దిపేట జిల్లాలో వడదెబ్బతో 20 మంది అస్వస్థత చెందారు. బాధితులు గజ్వేల్ మండలం దీలల్పూర్ పరిధిలోని వడ్డర గ్రామంలో రాళ్లు కొట్టుకొని జీవనం సాగిస్తుంటారు
Read Moreకోహ్లీ వేలికి గాయం
ఆందోళన లేదన్న మేనేజ్మెంట్ సౌతాంప్టన్: వరల్డ్కప్లో టీ
Read Moreఆర్టిసీ బస్సు బోల్తా- ప్రయాణికులకు గాయాలు
భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం అడవి సోమనపల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న గోదావరిఖని డిపోకి చెందిన AP o1Y 2992 ఆర్టీసీ బస్
Read Moreకూకట్ పల్లిలో రోడ్డుపై కొట్టుకున్న స్టూడెంట్స్
హైదరాబాద్ కూకట్ పల్లిలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. రెండు స్టూడెంట్స్ గ్రూపులు.. రోడ్డుపైనే పరస్పర దాడులకు దిగారు. కర్రలు, రాళ్లతో విద్యార్థులు.. దాడు
Read Moreరోడ్డు ప్రమాదంలో గాయపడిన మురళీ మోహన్ కోడలు
సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ కోడలు మాగంటి రూప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. శంషాబాద్ దగ్గర్లో ఆమె ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఆమె
Read Moreతులాభారంలో శశిథరూర్ తలకు గాయాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ గాయపడ్డారు. సోమవారం ఉదయం ఆలయంలో తులాభారం నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. వచ్చే లోక్ సభ ఎన
Read More‘వనజీవి’ రామయ్యకు గాయాలు
ఖమ్మం టౌన్, వెలుగు: పద్మశ్రీ, వనజీవి దరిపల్లి రామయ్య రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. రామయ్య ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామంలోని తన ఇంటి వ
Read Moreరోడ్డుపై గాయాలైన జర్నలిస్టును కాపాడిన రాహుల్
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న జర్నలిస్టును కాపాడి ఆదుకుని ప్రశంసలు అందుకున్నారు. రాహుల్ గాంధీ బుధవార
Read Moreనల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురి మృతి
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా..మరో 15 మంది తీవ్రంగ
Read Moreట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసుల మృతి
ఒడిశా: ట్రక్కు ఢీకొని ఇద్దరు పోలీసు సిబ్బంది మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఒడిశాలో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. జార్సుగూడ జిల్లా బెల్ పహార్ సమీపంలోని
Read More