jagityal
రాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి
రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా సర్కారు చర్యల్లేవ్ జనానికి ఎప్పటికప్పుడు అలర్ట్లను ఇస్తలే.. అవగాహన కల్పిస్తలే జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రత
Read Moreరిటైర్డ్ ఎంపీడీవో కిడ్నాప్.. విషాదాంతం
జనగామ జిల్లాలో బచ్చన్నపేట నుంచి పోచన్నపేటకు వెళ్తుండగా కిడ్నాప్కి గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ మిస్టరీ విషాదంగా ముగిసింది. ఆయన ప్రత్యర్థుల
Read Moreచెరువుల పండుగను బహిష్కరిస్తున్నం: మత్స్యకార సంఘం
జగిత్యాల రూరల్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహించనున్న చెరువుల పండుగను బహిష్కరిస్తున్నామని జగిత్యాల రూరల్మండలం లక్ష్మీపూర్
Read Moreగోదావరి హారతిని ప్రభుత్వమే నిర్వహించాలి: వివేక్ వెంకట స్వామి
గోదావరి మనకు జీవనది.. కన్న తల్లిలా భావిస్తమని వ్యాఖ్య వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ‘గోదావరి పరిరక్షణ’ను చేరుస్తం: మురళీధర
Read Moreకులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కులం పేరుతో దూషించిన గాయకుడు ఓరగంటి శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు
Read Moreజగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణానికి చెందిన అఫ్సర్, మొగిలిపేట
Read Moreకవిత క్యాడర్ యూ టర్న్!
లిక్కర్ స్కాంతో మారిన తీరు కేటీఆర్ చుట్టే స్థానిక బీఆర్ఎస్ లీడర్లు మంత్రి ఫైనల్ చేసిన సభ్యులకే జగిత్యాల జడ్పీ పీఠం జగిత్యాల
Read Moreనిలిచిన ధాన్యం కొనుగోళ్లు.. ఆగని తరుగు దోపిడీలు
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. లారీలు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు అంటున్నారు. దీంతో హమాలీల
Read More4 జిల్లాల్లో 45 డిగ్రీల టెంపరేచర్లు... పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంప రేచర్లు అత్యధికంగా నమోదవుతు న్నాయి. పలు చోట్ల 45 డిగ్రీల మార్కు ను దాటేశాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్
Read Moreఇంటర్లో ఫెయిల్..ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య
ఇంటర్ ఫెయిల్ అవడంపై విద్యార్థులు తీవ్ర మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే నిజాన్ని బయటకు చెప
Read Moreజగిత్యాలలో షార్ట్ సర్క్యూట్.. రూ.20 లక్షల ఆస్తి నష్టం
జగిత్యాల జిల్లాలోని ఓ మిల్లులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
Read Moreఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి
ఈ మధ్య అకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. రోడ్లపై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. ఇటీవలె వందే భారత్ రైళ్లపై అకతాయిలు రాళ్లతో దాడి చేశారు. తాజాగా ఓ ఆర
Read Moreపెండింగ్ బిల్లులివ్వకపోతే రాజీనామాలు చేస్తం : సర్పంచ్ లు
తొగుట ,(దౌల్తాబాద్)/దుబ్బాక, వెలుగు : పెండింగ్బిల్లుల కోసం సర్పంచులు ఆందోళన బాట పట్టారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని 24 గ్రామ పంచాయతీ
Read More