Janagaon
పని ఒత్తిడితో జూనియర్ ..అసిస్టెంట్ ఆత్మహత్య
జనగామ జిల్లాలో ఘటన రఘునాథపల్లి, వెలుగు: పని ఒత్తిడి తట్టుకోలేక జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఓ జూనియర్అసిస్టెంట్ సూసైడ్ చేసుకు
Read Moreగుడులు, తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా దొంగతనాలు
నిందితుడి అరెస్ట్ 10 తులాల బంగారం, కిలో వెండి నగల స్వాధీనం యాదగిరిగుట్ట, వెలుగు: దేవాలయాలు, తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట
Read Moreపల్లా రాజేశ్వర్రెడ్డికి జనగామలో ఏం పని: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
పల్లా రాజేశ్వర్రెడ్డి కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జనగామ
Read Moreముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డిపై కేసు
జనగామ, వెలుగు: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డిపై జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
Read Moreరిటైర్డ్ ఎంపీడీవో హత్య కేసులో మరికొందరు?
దర్యాప్తు స్పీడప్ చేసిన పోలీసులు నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ జనగామ, వెలుగు : రిటైర్డ్ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విచారణను పో
Read Moreజనగామ జిల్లాలో ఒకేరోజు మూడు ఇళ్లలో చోరీ
జనగామ జిల్లాలో రోజురోజూకూ దొంగల బెడద తీవ్రమైన సమస్యగా మారిపోతోంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారుతున్నా
Read Moreమందు కోసం భార్యలను మస్తు బుదగరిస్తున్రు : ఎర్రబెల్లి
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు తగ్గిపోయాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ
Read Moreసభా వేదికపై కంటతడిపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య
జనగామ జిల్లా: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య కంటతడి పెట్టారు. స్టేషన్ ఘన్ పూర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఏర్పాటు చేసిన సభల
Read Moreజనగామ జిల్లాలో ఖర్జూర కల్లు కోసం క్యూ
తాటిచెట్లు, ఈతచెట్లు కొన్నినెలలు మాత్రమే కల్లు ఇస్తాయి. కానీ, ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమ
Read Moreమంత్రి కొబ్బరికాయ కొడితేనే రిపేర్లు చేస్తరట!
గతేడాది బురుజు కూలితే నేటికీ మరమ్మత్తులు చేయలే ఇప్పుడు సద్దలగుమ్మి, కోట బురుజులకు పర్రెలు ఇండ్లు ఖాళీ చేయాలని తొమ్మిదిమందికి నోటీసులు జనగా
Read Moreచాయ్పత్తా అనుకుని పురుగుల మందుతో టీ
భార్య మృతి.. విషమంగా భర్త, మరిది పరిస్థితి బచ్చన్నపేట, వెలుగు: ఎండ్రిన్ గోళీలను టీ పొడి అనుకుని చేసుకొని తాగడంతో ఒకరు మృతిచెందగా ఇద్దరు ప్రాణాపాయ
Read Moreఎమ్మెల్సీ పోలింగ్ ఫైనల్ పర్సెంటేజ్ రిలీజ్
ఎమ్మెల్సీ ఓటింగ్లో జనగాం టాప్ ఆ తర్వాత ప్లేస్లో సిద్దిపేట, యాదాద్రి 15 జిల్లాల్లో 75 శాతం దాటిన ఓటింగ్ 60.77 శాతం
Read Moreకుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జనగామ జిల్లా: తెలంగాణలో కుటుంబ పాలన అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని.. అందుకే మార్పు కోరుకుంటున్నారని కేం
Read More