kaleshwaram project

కేసీఆర్ కక్కుర్తివల్లే కాళేశ్వరానికి లక్షా81వేల కోట్లు ఖర్చు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పదేళ్లలో కేసీఆర్ అండ్ పార్టీ కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షా 81వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read More

పెద్దపల్లి రైతుల పంటలు మళ్లా  మునిగినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నాలుగేండ్లుగా కాళేశ్వరం బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

భూమికి భూమే పరిష్కారం .. లేదంటే ఎకరాకు రూ.కోటీ ఇవ్వాలె 

 సంగారెడ్డి కెనాల్ కు భూమి ఇచ్చేందుకు రైతుల కండీషన్ మెదక్, శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించతలపెట్టిన సంగార

Read More

కాళేశ్వరం విచారణలో జోక్యం చేసుకోలేం : హైకోర్టు

ప్రాజెక్టుపై విచారణ జరుగుతున్నందున ఉత్తర్వులు ఇవ్వలేం ప్రతివాదిగా రాష్ట్రం లేకుండా సీబీఐ విచారణ కోరుతారా? పిటిషనర్​ను ప్రశ్నించిన కోర్టు అన్న

Read More

మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య.. కుంగిన గిడ్డర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య తలెత్తింది. ఏడో బ్లాక్లో పిల్లర్ల కింద ఉన్న గిడ్డర్లు కుంగింది. దీంతో L&T నిన్

Read More

అదనపు టీఎంసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

తొగుట, వెలుగు: పూర్తి నష్టపరిహారం ఇచ్చి పనులు చేసుకోవాలంటూ రైతులు అదనపు టీఎంసీ పనులను అడ్డుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని బండారుపల్లి గ్రా

Read More

కాళేశ్వరం కమిషన్​ గడువు రెండు నెలలు పెంపు

కమిషన్​కు అఫిడవిట్లు సమర్పించిన ఇరిగేషన్​ ఆఫీసర్లు వచ్చే నెల 5న రాష్ట్రానికి కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ ప్రజల నుంచి వచ్చిన అఫిడవిట్లపై బహి

Read More

కాళేశ్వరం కమిషన్ గడుపు పెంపు

  ఆగస్టు 31 వరకు పెంచిన ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు హైదరాబాద్:  కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ క

Read More

జస్టిస్  పీసీ ఘోష్ విచారణ గడువు పొడిగింపు

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీలపై విచారణకు సుప్రీ

Read More

జ్యుడీషియల్ కమిషన్ కు సివిల్ కోర్టుతో సమానంగా పవర్స్: జస్టిస్ చంద్రకుమార్ 

సమన్లు జారీ చేయొచ్చు.. తిరస్కరిస్తే చర్యలు తీస్కోవచ్చు  కాళేశ్వరంపై రౌండ్ టేబుల్ సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్  ఏకపక్ష నిర్ణయాలతో ప్ర

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో పరీక్షలు ప్రారంభించిన నిపుణుల బృందం..

కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభం చేసింది. ధనుంజయ నాయుడు  నేతృత్వంలో‌

Read More

మూణ్నెళ్ల ఎత్తిపోయడానికి ఇంత ఖర్చా?

హైదరాబాద్: మూడు నెలల వరద నీరు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా..? అని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఇవాళ జలసౌధలో కాళేశ్వరంపై

Read More

పనికిరాని కాళేశ్వరం కట్టి 7 లక్షల కోట్ల అప్పు : మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: కేసీఆర్.. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని, పేద బిడ్డల చదువును పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంక

Read More