kaleshwaram project

కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేసే దమ్ముందా : కిషన్ రెడ్డి సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. 2024, జనవరి 2వ తే

Read More

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ ఎందుకు కోరుతలే? : ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని పీసీసీ చీఫ్ హోదాలో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక ఎందుకు నోరు మెదప

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో 50 వేల కోట్ల అవినీతి: జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

‘‘పేరు, పెద్దరికం కోసం గత ప్రభుత్వ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే సర్కారు ఇంజనీర్లు ఎందుకు అడ్డుకో

Read More

కాళేశ్వరంలోకి నీళ్లు పైకి తెచ్చి కిందికి వదలడం.. తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి ఉంటే ఎత్తిపోతలు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవన

Read More

ప్రాణహిత-చేవెళ్ల కోసం అప్పట్లోనే రూ.11,679 కోట్ల ఖర్చు

ఉమ్మడి ఏపీలో తలపెట్టిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు కోసం 2016 నాటికి (కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్​చేసే వరకు) రూ.11,679.71 కోట్లు ఖర్చు చేశ

Read More

మేడిగడ్డ బ్యారేజీలో 10 టీఎంసీల నీళ్లుండగా బాంబులు పెట్టిన్రా: పొన్నం

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ, అన్నారం బ్యారేజీలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభ

Read More

కాళేశ్వరం అప్పు రూ.87 వేల 449 కోట్లు,

కాళేశ్వరం ప్రాజెక్టులో పెండింగ్ బిల్లులు రూ.3,192.08 కోట్లు ఉన్నాయని ఈఎన్సీ వివరించారు. ప్రాజెక్టు పనుల కోసం చేసిన బిల్లుల్లో రూ.1,915.88 కోట్లు కాళేశ

Read More

చెన్నూర్, పడ్తన్​పల్లి లిప్టులకు బ్రేక్

మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన చెన్నూర్​, పడ్తన్​పల్లి లిఫ్టులకు బ్రేక్​ పడింది. కాళేశ్వరం బ్యాక్​వాటర్​పై ఆధారపడే ఈ

Read More

కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాలను ఎందుకు దాస్తున్నరు? ఇంజినీర్లపై మంత్రుల ఆగ్రహం

భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇంజనీర్లు ప్రయత్నించడంపై రాష్ట్ర మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశా

Read More

భూసేకరణ దగ్గరే ఆగిన కాళేశ్వరం కాల్వలు..మూడు ప్యాకేజీల పనులు మొదలే కాలే

ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని భూసేకరణ  అవసరం 4,791 ఎకరాలు సేకరించింది 634 ఎకరాలు మాత్రమే మెదక్, నర్సాపూర్, వెలుగు: సాగునీటి సమస్

Read More

కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు .. క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగినయ్ : మంత్రి ఉత్తమ్​

అవకతవకలపై జ్యుడీషియల్​ ఎంక్వైరీ జరిపిస్తం మూడు బ్యారేజీలు దెబ్బతిన్నయని కామెంట్​ అవసరం లేని 3వ టీఎంసీ పనులను కేసీఆర్  తన బంధువులకు కట్టబ

Read More

మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టించాలి: మంత్రి పొంగులేటి

మేడిగడ్డ  ప్రాజెక్ట్​ ను మంత్రులు సందర్శించారు.  గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్​ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు.  

Read More

త్వరలోనే కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజాధనం వృధా కావడంతో పాటు నష్టం కూడా జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 29వ తేదీ శుక్రవారం మేడిగ

Read More