Karimnagar
జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
జగిత్యాల: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది. ఇవాళ కథలాపూర్ మేడిపల్లి మండలాల్లో ఆమె పాదయాత్ర
Read Moreకరీంనగర్ సిటీలో నాసిరకంగా డ్రైయిన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో రూ.కోట్లతో చేపడుతున్న రోడ్లు, డ్రైయిన్లు, కల్వర్టులు తదితర నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. వర్క ఇన్ స్ప
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
వేములవాడ, వెలుగు : అభివృద్ధి పనుల్లో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. శనివారం వేములవాడలో చేపడు
Read Moreఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించనున్న ప్రధాని
గోదావరిఖని : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్&zw
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
పెద్దపల్లి, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారంటూ బీజేపీని విమర్శిస్తూ టైం వేస్టు చేసుకోవద్దని, పెద్దపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మ
Read Moreఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
కరీంనగర్ సిటీ, వెలుగు: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం కరీ
Read Moreఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు: షర్మిల
జగిత్యాల జిల్లా: ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెక
Read Moreప్రలోభాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: చాడ వెంకట్ రెడ్డి
కరీంనగర్: ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను బయట పెట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ
Read Moreహుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట దళితబంధు కోసం ధర్నా
కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట దళితులు ఆందోళనకు దిగారు. దళితబంధుకు పొందడానికి తమకు అన్ని అర్హతలున్న దళితబంధును ఎందుకు ఇవ్వటం లేదంటూ ధర
Read Moreరైతులకు మద్దతుగా రేపు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్త : షర్మిల
సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. బంగారు తెలంగాణను బార్ల తెలంగాణ చేశారని విమ
Read Moreజగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర
ఆదిలాబాద్: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర రేపు జగిత్యాల జిల్లాలో ప్రవేశించనుంది. జగిత్యాల జిల్లాలో రెండు రోజుల పాటు షర్మిల యాత్ర క
Read More8 ఏండ్లుగా కొనసాగుతున్న అప్పర్ మానేరు పనులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 వేల ఎకరాలకు నీరిచ్చేందుకు చేపట్టిన పనులు ఏండ్లు గడుస్తున్నా పూర్తవడం లేదు. మిడ్ మానేరును మల్కపేట రిజర్వాయర్ తో లింక్ చేసి
Read Moreసూర్యగ్రహణం : ప్రధాన ఆలయాలు మూసివేత
ఈ ఏడాది చిట్టచివరి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:29 గంటలకు గ్రహణం ముగియనుంది. దాదాపు 1:30 గంటల పాటు ఇది కొనసా
Read More












