Karimnagar
మూలవాగు బ్రిడ్జిని ఇంకెప్పుడు పూర్తి చేస్తరు : పొన్నం
మూలవాగు బ్రిడ్జి కూలిపోయి ఏడాది గడుస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర
Read Moreవేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో రాజన్న క్ష
Read Moreకవితను తెలంగాణ ఆడబిడ్డలా చూడండి: మంత్రి గంగుల
కరీంనగర్: కవితను తెలంగాణ ఆడబిడ్డగా చూడాలని మంత్రి గంగుల అన్నారు. నిన్న జరిగిన గొడవను పార్టీల మధ్య గొడవగా చూడాలి.. కానీ కులా
Read Moreదమ్ముంటే రాజీనామా చేసి కవితపై పోటీ చెయ్ : కౌశిక్ రెడ్డి
కరీంనగర్ జిల్లా: బీజేపీ ఎంపీ అర్వింద్ కు ధైర్యం ఉంటే రాజీనామా చేసి కల్వకుంట్ల కవితపై పోటీ చేయాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కవితపై ఇష్టం
Read Moreకరీంనగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత
కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రణ
Read Moreఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల
కరీంనగర్: టీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా దాడులు చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా అన్నీ భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీం
Read Moreఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని.. రాజకీయ వేదికగా బీజేపీ దాన్ని ఉపయోగించుకుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోప
Read Moreబీజేపీ, కాంగ్రెస్ ప్రతిపక్షాలుగా విఫలమైనయ్ : షర్మిల
కేసీఆర్కు ఓట్లు వేసినందుకు ప్రజలు నరకం చూస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారు. ఓట్లు కావల్సినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తారని షర్మిల విమర్శ
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
19న కార్తీక దీపోత్సవం కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని టీటీడీ కల్యాణ మండప ఆవరణలో ఈనెల 19న కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్టు బీజేపీ సీనియర
Read Moreఅవినీతి తేల్చారు.. రికవరీ మరిచారు
అవినీతి తేల్చారు.. రికవరీ మరిచారు రేకుర్తి పంచాయతీ అక్రమాలపై చర్యలు తీసుకోని అధికారులు ఎంబీలు చేయకుండనే బిల్లులు అక్రమాలు జరిగినా చర్యలు
Read Moreకాంగ్రెస్తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదు : జీవన్ రెడ్డి
జగిత్యాల : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల
Read Moreఅధికార లాంఛనాలతో జాగిలానికి తుది వీడ్కోలు పలికిన కమిషనర్ పోలీస్ విభాగం
కరీంనగర్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ స్నిఫర్(బాంబ్ స్క్వాడ్) జాగిలం మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని డాగ్ స్క్వాడ్ ఆవరణలో సీపీ స
Read Moreకరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
కరీంనగర్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ 211వ రోజుకు చేరుకుంది. మానకొండూరు నియోజకవర్గం
Read More












