
Khammam
మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మంగళగుట్ట ఆలయంలో శుక్రవారం వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా భక్తి శ్ర
Read Moreఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య
భద్రాచలం, వెలుగు: ఆంధ్రాలో విలీనమైన అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం వైసీపీకి చెందిన ఎంపీటీసీ వర్సా బాలకృష్ణ(40) గురువారం అర్ధరాత్రి దారు
Read Moreమున్నేరు కాంక్రీట్ వాల్ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నిర్మాణ ప్రతినిధులకు మంత్రి తుమ్మల సూచన ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మున్నేరు రిటర్నింగ్ కాంక్రీట్ వాల్ నిర్మాణ పనులను
Read Moreగరిమెళ్లపాడులో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో దాదాపు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో గురువారం ఉదయం నుంచి
Read Moreభద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం
భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు.
Read Moreపైసల్లేంది పనిచేయట్లే!
భద్రాద్రికొత్తూగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా టౌన్ ప్లానింగ్ తాజాగా లంచం తీ
Read Moreఎర్రబోడులో తాగునీటి కోసం గొత్తికోయల ఆందోళన
చండ్రుగొండ, వెలుగు : మండంలోని బెండాలపాడు గ్రామం శివారులోని ఎర్రబోడులో తాగునీటి ఎద్దడి తీర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక ఎంపీడీవో ఆఫీసు ముందు గ
Read Moreకల్లూరు ఆర్డీవోగా రాజేంద్ర గౌడ్ బాధ్యతలు స్వీకరణ
ఖమ్మటౌన్/కల్లూరు, వెలుగు : కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారిగా ఎల్.రాజేంద్ర గౌడ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నారాయణపేట నుంచి ఎన్నికల విధులలో
Read Moreఖమ్మంలో బీజేపీ ప్రచారానికి కాకతీయుల వారసుడు!
క్యాంపెయిన్ కు ప్రధాని మోదీ కూడా వస్తారని ప్రచారం ఇవాళ ర్యాలీకి రానున్న కేంద్రమంత్రి రాజ్నాథ్&
Read Moreఏసీబీకి చిక్కిన ఎస్సై.. కానిస్టేబుల్, సీసీ కెమెరా టెక్నీషియన్ సైతం
భద్రాచలం టౌన్ పీఎస్లో ఏసీబీ దాడులు పాల్వంచలో దొరికిన మున్సిపల్ సిబ్బంది భద్రాచలం, వెలుగు : స్వాధీనం చేసుకున్న వ
Read Moreఅల్లిగూడెం గ్రామంలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి
అశ్వారావుపేట, వెలుగు : కోడిపందేల స్థావరంపై అశ్వారావుపేట పోలీసులు బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై శ్రీరాముల శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం.. &nb
Read Moreచెరువులో మట్టి తీసుకెళ్తున్రు..వేస్టేజ్ను తెచ్చి నింపుతున్రు..అడ్డుకున్న రైతులు
పెనుబల్లి, వెలుగు : నేషనల్ హైవే పనులకోసం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. మళ్లీ ఆ గుంతలను చెత్తాచెదారం, చెట్ల మొద్దులతో నింపేస్తున్నారు. పెనుబల్ల
Read Moreసాయిరాంపురం లో తాగునీటి కోసం గిరిజనుల ఆందోళన
ములకలపల్లి, వెలుగు : మండలంలోని మూకమామిడి పంచాయతీ సాయిరాంపురం లో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరు మోటర్ రిపేరు చేయిం
Read More