
Khammam
వైరల్ ఫీవర్స్తో వణుకుతున్న ఖమ్మం
ఒకే బెడ్పై ఇద్దరు.. ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరల్ ఫీవర్స్తో వణుకుతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలామంది మంచం పడుతున్నారు.
Read Moreఖమ్మంలో సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి : వద్దిరాజు రవిచంద్ర
కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఖమ్మం, వెలుగు : ఖమ్మంలో పలు సూపర్ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని ఎంపీ వద్దిరాజ
Read Moreహైదరాబాద్ లో కుండపోత వాన.. సెప్టెంబర్ 28 వరకు భారీ వర్షాలు
నిన్న(సెప్టెంబర్ 21) అర్ధరాత్రి హైదరాబాద్ లో కుండపోత వాన పడింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్,
Read Moreఅక్టోబర్ 4న ఖమ్మం జిల్లా ఓటర్ల తుది జాబితా
ఖమ్మం టౌన్, వెలుగు: అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ఈ నెల 19 వరకు మార్పులు, చేర్పులకు సంబంధించి దర
Read Moreకలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా
ఖమ్మం టౌన్, వెలుగు: సమస్యలు పరిష్కరించాలని 10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్
Read Moreఅర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి
ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. బుధవా
Read Moreలింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా
కూసుమంచి,వెలుగు : సెల్లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన మండలంలోని నాయకున్గూడెం గ్రామంలో జరిగి
Read Moreఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్
ఏడు నెలలుగా డైట్ బిల్లులు పెండింగ్ కొన్ని దవాఖానలకే డెవలప్మెంట్ నిధులు మూడు నెలలుగా శాన
Read Moreఖమ్మం నుంచి తుమ్మల..పాలేరులో పొంగులేటి పోటీ!
కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లలో జోరుగా ప్రచారం పాలేరు సెగ్మెంట్లో పొంగులేటి వాల్ రైటింగ్స్ ఖమ్మం, వెలుగు: ఖమ్మంలో అధికార పార్టీ ఎమ్మెల
Read Moreమధిర సిరిపురం బ్యాంకులో రూ.16 లక్షల 97 వేలు మాయం
క్యాషియర్పై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మధిర, వెలుగు : ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురంలోని ఏపీజీవీబీ(ఆంధ్రప్రదేశ్గ్రామీణ వికాస్
Read Moreఖమ్మంలో డెంగీ కలవరం!.. 19 రోజుల్లో 150 మందికి పాజిటివ్
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న కేసులు ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 248 కేసులు నమోదు ర
Read Moreడెంగీతో డాక్టర్ మృతి.. ఖమ్మంలో మరో మహిళ కన్నుమూత
నారాయణ్ ఖేడ్, వెలుగు : నారాయణ్ఖేడ్ మండ లం వెంకటాపురం గ్రామానికి చెందిన వైష్ణవి అనే డాక్టర్ డెంగీతో మంగళవారం చనిపోయింది. ఖేడ్ హెడ్ కానిస్టేబుల్ రాముల
Read More24 వరకు డిగ్రీ అడ్మిషన్లు
అశ్వాపురం, వెలుగు: మణుగూరు డిగ్రీ కాలేజీలో బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్డాక్టర్బి.శ్రీనివాస్ తెలిపారు.
Read More