Khammam

రాములోరి పట్టాభిషేకం కోసం నేడు భద్రాచలానికి తమిళిసై

హైదరాబాద్, వెలుగు: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించే శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై దంపతులు హాజరవుతున్నారు. గురువారం రాత్

Read More

రామ నవమి విశిష్టత.. శ్రీ రాముడు ఏం చెప్తున్నాడు.. 

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహా విష్ణువు ప్రతీ యుగంలో ఓ అవతారం ఎత్తుతాడు. అలా త్రేతాయుగంలో రామావతారం ఎత్తాడు. చైత్ర శుద్ధ నవమి నాడు లోకాలన్నిం

Read More

కల్యాణ వైభోగం.. భక్తులతో కిక్కిరిసి భద్రాద్రి

భద్రాద్రిలో సీతారాముల కల్యాణం వైభవంగా ప్రారంభం అయింది. స్వామి వారి కల్యాణానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కల్యాణానికి

Read More

సైబర్ ​నేరగాళ్ల వలలో చిక్కి.. రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నడు

వైరా, వెలుగు: సైబర్​నేరగాళ్ల వలలో చిక్కి ఓ సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీ రూ. 7.8 లక్షలు పోగొట్టుకున్నాడు. వైరా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరాలోని పాత

Read More

మార్కెట్లో కొనసాగుతున్న ఆర్డీ దందా

చర్యలు తీసుకోలేకపోతున్న పాలకవర్గం     వారంలోనే రూ.3,100 పతనం      క్వింటాలుకు రూ.25,500 నుంచి 22,400కు డౌన్​

Read More

గల్లీలు మాయం.. దర్జాగా కబ్జా చేస్తున్న బడాబాబులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక కొత్తగూడెంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గజం స్థలాన్ని కూడా వదలడం లేదు. పట్టణంలోని ప్రధాన

Read More

 కొత్తగూడెంలో కేసు కొట్టివేయిస్తానని  రూ.15 వేలు డిమాండ్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ‘రూ.15 వేలు ఇస్తే...కోర్టులో నీ మీదున్న కేసును కొట్టి వేయించేలా చూస్తా’ అని లంచం డిమాండ్​చేసిన కొత్తగూడెంలో

Read More

భద్రాద్రిలో పందులు చచ్చిపోతున్నయ్

భద్రాచలం, వెలుగు: నాలుగురోజుల్లో 200కు పైగా పందులు చనిపోయాయి. పట్టణంలోని పలు కాలనీల్లో ఎక్కడికక్కడ కడుపు ఉబ్బి పడిపోతున్నాయి. ఇళ్ల మధ్యలో చనిపోయి దుర్

Read More

సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేందుకు బైక్ పై సౌత్ ఇండియా యాత్ర

అశ్వారావుపేట, వెలుగు: ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాటు వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ పర్యాటక ప్రాంతాలను సందడి చేయాలని ఉ

Read More

తెలంగాణ రేడియాలజీ హబ్​ను వెంటాడుతున్న టెక్నీషియన్ల కొరత

కొత్తగూడెం సర్కార్​ దవాఖానలో సిటి స్కాన్​ ఉన్నా ప్రైవేటుకు వెళ్లాల్సిందే     హామీలకే పరిమితమైన 2డీఈకో, ట్రామా సెంటర్, ఎంఆర్ఐ ఏర్పాటు

Read More

డయాలసిస్ సెంటర్లు అందుబాటులో లేక రోగులు తిప్పలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  డయాలసిస్ సెంటర్లు అందుబాటులో లేక రోగులు అనేక తిప్పలు పడుతున్నారు. నియోజకవర్గానికో డయాలసిస్​సెంటర్​ఏర్పాటు చేస్తామన

Read More

ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో యాక్సిడెంట్స్​..ఆరుగురి మృతి

వైరా వద్ద స్కూటీని ఢీకొట్టినబొగ్గు లారీ.. దంపతుల దుర్మరణం ఖమ్మం టౌన్​లో బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు ఆకుపాములలో

Read More

ఎకరానికి రూ.10వేల సాయం.. కేంద్రానికి నివేదికలు పంపం : కేసీఆర్

పంట నష్టంపై గతంలో కేంద్రానికి నివేదికలు పంపినా ఎలాంటి సాయం చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే ఇండియాలోనే ఫస్ట్ టైం కేవలం రాష్ట్ర ప్రభుత్వమే నష్టపోయ

Read More