
Khammam
భద్రాద్రి, మానుకోటను విడువని వాన.. భయం గుప్పిట్లో రెండు జిల్లాల ప్రజలు
భద్రాద్రికొత్తగూడెం/మహబూబాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్జిల్లాలను వాన విడవడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఇబ్బంది
Read Moreఖమ్మం కార్పొరేషన్ లో కూల్చివేతలు షురూ..
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ అయ్యాయి. కార్పొరేషన్ పరిధిలోని 10 డివిజన్ నాలాను ఆక్రమణ చేసి మట్టితో ఫిల్
Read Moreరైతులకు అండగా ఉంటాం : శివరాజ్ సింగ్ చౌహాన్
పంట నష్టపోయిన రైతును ఓదార్చిన కేంద్రమంత్రి గత ప్రభుత్వం విపత్తు నిధులు పక్కదారి పట్టించిందని ఫైర్ ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాల్ల
Read Moreగోదావరి తగ్గుముఖం.. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద శుక్రవారం గోదావరి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గురువారం రాత్రి 45.5 అడుగులకు చేరుకున్న నీటి మట
Read Moreనేనూ రైతు బిడ్డనే.. వాళ్ల కష్టాలు నాకు బాగా తెలుసు: శివరాజ్ సింగ్ చౌహాన్
ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం తరుఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని.. వరదల్లో నష్టపోయిన ప్రతిఒక్కరిని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చ
Read Moreఇల్లెందులో ప్రిన్సిపల్ నిత్యావసర సరుకులు పంపిణీ
ఇల్లెందు, వెలుగు : బుగ్గ వాగు పరివాహక ప్రాంతాలైన 2,3,5 వార్డులలోని వరద బాధితులకు గురువారం ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణలో గురు
Read Moreనష్టపోయిన ప్రతి ఇంటికీ సహాయం అందిస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం రూరల్, వెలుగు : ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని, నష్టపోయిన ప్రతి ఇంటికీ సహాయం అందిస్తామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధ
Read Moreగోదావరి వరదల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి : పోరిక బలరాం నాయక్
భద్రాచలం,వెలుగు : భారీ వర్షాలు, గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని మహబూబ్బాద్ ఎంపీ, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
Read Moreరైతులకు అండగా ఉంటాం : తుమ్మల నాగేశ్వరరావు
మధిర, వెలుగు: రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Read Moreఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రుల ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ, వెలుగు: భారీ వర్షాలతో ముంపుకు గురైన ఖమ్మం జిల్లాలో శుక్రవారం కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్
Read Moreహమ్మయ్యా.. భద్రచలం వద్ద శాంతించిన గోదావరి
భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా మారింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో గోదావరి నది 45.5 అడుగుల మేర ప్రవహిస్తోంది. దీంతో మొదట
Read Moreఒక్క రాత్రిలోనే ఆగంజేసిన ఆకేరు .. రూపు రేఖలు కోల్పోయిన రాకాసి తండా
ఖమ్మం, వెలుగు: ఒక్క రాత్రి ఖమ్మం జిల్లాలోని రాకాసితండా రూపు రేఖలనే మార్చివేసింది. భారీ వర్షాల కారణంగా తండాకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఆకేర
Read More