Khammam

సీఎంఆర్​ చెక్కులు పంపిణీ

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని 57 వ డివిజన్ కు చెందిన 9 మంది అనారోగ్యంతో బాధ పడుతూ చికిత్స పొందిన వారికి సీఎంఆర్ ​చెక్కులను బుధవారం ఆ డివిజ

Read More

బ్యాంకర్ల తప్పుల వల్లే రుణమాఫీ ఆలస్యం.. మంత్రి తుమ్మల

మూడు బ్యాంకుల్లో డేటా మిస్​ కావడం వల్లే కొందరికి మాఫీ కాలే  రూ.2 లక్షలకు పైబడిన లోన్లు   ఉన్నవాళ్లు బ్యాలెన్స్​అమౌంట్​ కట్టాలన్న

Read More

రైతు రుణమాఫీపై బీఆర్ఎస్​ మాట్లాడటం సిగ్గుచేటు : మల్లు భట్టి విక్రమార్క

కేటీఆర్, హరీశ్​తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం  ఎర్రపాలెం మండల పరిధిలో రూ.55.8కోట్లతో రోడ్ల పనులకు శంకుస్థాపన మధిర నియోజకవర్గంలో అభివృద్

Read More

ఏసీబీకి చిక్కిన ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్ ​జీపీ కార్యదర్శి

ఆళ్లపల్లి, వెలుగు :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి ఎంపీవో, మర్కోడ్​ పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. మర్కోడ్ మ

Read More

ఇన్​ఫార్మర్​ పేరిట మహిళ హత్య

భద్రాద్రి జిల్లా చెన్నాపురంలో చంపేసిన మావోయిస్టులు మృతురాలు మావోయిస్టు మాజీ కమాండర్ నీల్సో అలియాస్​ రాధ ఆమె విప్లవ ద్రోహి: ఏవోబీ జోనల్​ కమిటీ క

Read More

ఆవులు చచ్చిపోతున్నాయి.. ఆ కంపెనీపై చర్యలు తీసుకోండి

ప్లాస్టిక్ భూతం మూగజీవాల ప్రాణాలు తీస్తుంది. మానవ తప్పిదాల వల్ల నోరులేని జీవులు మృత్యువాత పడుతున్నాయి. పచ్చని పచ్చిక బయళ్లు తినాల్సిన ఆవులు చేత్తకుప్ప

Read More

భారత్ బంద్.. బస్ డిపోల దగ్గర మాలమహానాడు నేతల ఆందోళన

 ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపుమేరకు సిద్దిపేట బస్ డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టారు. బస్సులు &nb

Read More

రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నం

ప్రజల ఆకాంక్షల మేరకే పాలన: వివేక్ వెంకటస్వామి   ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరుకు సర్కార్ సిద్ధం  మందమర్రి మున్సిపాలిటీలో ఎ

Read More

పంచాయతీల్లో పడకేసిన పారిశుధ్యం!

బ్లీచింగ్ లేదు.. ఫాగింగ్ చేయట్లే..   నిధులు లేవంటున్న స్పెషలాఫీసర్లు  పల్లెటూర్లలో పర్యటించని అధికారులు  విష జ్వరాల బారిన పడుత

Read More

సింగరేణిలో క్రీడలకు తగ్గుతున్న ప్రోత్సాహం

ఏటా తగ్గిపోతున్న క్రీడా బడ్జెట్​.. క్రీడాకారుల నిరుత్సాహం..  రెండు నెలల కిందటే రిలీజైన కోల్​ ఇండియా గేమ్స్​, స్పోర్ట్స్​ క్యాలెండర్​ 

Read More

పొలంలో ఎరువులు చల్లుతున్న 9 మందికి అస్వస్థత

కల్లూరు, వెలుగు : పొలంలో ఎరువులు చల్లుతున్న తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. బాధిత

Read More

ఇల్లెందులో డెంగ్యూతో బాలిక మృతి

ఇల్లెందు, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో డెంగ్యూతో ఓ బాలిక ఆదివారం మృతిచెందింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని స్టే

Read More

గవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్​ జితేశ్​వి పాటిల్

సర్కారు దవాఖానాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి  భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ జిల్లా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ 

Read More