
Khammam
వరద ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి
రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించారు. పాలేరు ఏటి ఉద్ధృతికి ధ్వంసమైన కట్టడాలను, గండి
Read Moreనా ఖమ్మం కోసం నేను.. రూ.11 లక్షలకు పైగా సేకరణ
ఖమ్మం, వెలుగు: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కొత్త ఆలోచన చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతి
Read Moreబ్లైండ్ స్టూడెంట్స్ కు ల్యాప్ ట్యాప్ లు పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వీడీవోఎస్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు
Read Moreఖమ్మం జిల్లా వరద బాధితులకు అండగా ఉంటాం
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు, వెలుగు : వరద బాధితులకు అండగా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం
Read Moreకేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి
వరద సాయంపై కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట సీపీఐ ధర్నా భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలు
Read Moreభద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూ.60 కోట్లు
నిధులు కేటాయిస్తూ తెలంగాణ సర్కారు జీవో భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామాలయం అభివృద్ధికి అవసరమైన భూమిని సేకరించేందుకు రూ.60.20 కోట్ల నిధులను కేట
Read Moreవరద బాధితులకు ఎంత చేసినా తక్కువే: ఎమ్మెల్సీ కోదండరాం
ఖమ్మం టౌన్/ కూసుమంచి/ కారేపల్లి, వెలుగు: మున్నేరువరద బాధితులకు ఎంత సాయం చేసినా తక్కువేనని, నిరాశ్రయులైన ప్రజల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుక
Read Moreచెరువు కట్టల భద్రతపై క్షణ క్షణం.. భయం భయం!
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే పెద్దదైన సింగభూపాలం చెరువు కట్టపై పగుళ్లు ఆయకట్టు రైతుల్లో గుబులు మేడికొండ చెరువుకు బుంగ 50 మీటర్ల మేర కొట్టుక
Read Moreసారూ.. ఆదుకోండి.. కేంద్ర బృందానికి వరద బాధితుల ఆవేదన
ఖమ్మం టౌన్, వెలుగు: మున్నేరు వాగు వరద ముంపుతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం గురువారం రెండో &
Read Moreఅభివృద్ధికి ప్రణాళిక రూపొందించండి : ఎంపీ రఘురాం రెడ్డి
కలెక్టర్ తో భేటీ.. వరద ప్రభావిత ప్రాంతాలపై చర్చ కేంద్రం నుంచి నిధులొచ్చేలా కృషి చేస్తానని వెల్లడి ఖమ్మం, వెలుగు : ఇటీవల ఆ
Read Moreరాష్ట్రంలో ఎయిర్పోర్టుల నిర్మాణంపై..
త్వరలో కేంద్రానికి రిపోర్ట్ రెడీ చేస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు హైదరాబాద్, వెలుగు: వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో ఎయిర్ పోర్టులు నిర్మించే అంశ
Read Moreఇరిగేషన్ శాఖకే ఎక్కువ నష్టం!
వరద నష్టంలో సగానికి పైగా ఆ డిపార్ట్ మెంట్ కు లాస్ రూ.434.07 కోట్ల నష్టం జరిగిందని అంచనా షార్ట్ టెండర్లు పిలుస్తున్న అధికారులు 
Read Moreసర్వం కోల్పోయాం..ఆదుకోండి: రైతులు, ప్రజలు
ప్రభుత్వం అందిస్తున్న పరిహారం సరిపోదు ఎకరానికి రూ.30 వేల నుంచి 40 వేలు ఖర్చు చేశాం మమ్మల్ని ఆదుకొని మానవత్వం చాటుకోండి కేంద్ర బృందాలను వేడుకు
Read More