Khammam
వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు రూ.130 కోట్ల విరాళం
వరద బాధితులకు అండగా నిలిచిన ఎంప్లాయీస్ సీఎంఆర్ఎఫ్కు ఒక రోజు వేతనం టాలీవుడ్ నుంచి ముందుకొచ్చిన నటులు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇ
Read Moreజిల్లాల్లో ఆక్రమణలపై యాక్షన్ ప్లాన్ హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం
కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్లాలి: సీఎం ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించినం మిషన్ కాకతీయతో చెరువులను పటిష్టం చేస్తే ఎం
Read Moreమున్నేరు బాధితులను ఓదార్చిన డిప్యూటీ సీఎం భట్టి
ముదిగొండ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో పర్యటించారు. న్యూలక్ష్మీపురం, పండ్రేగుపల్లి గ్రామాల్లో మున్నేరు వరద ముం
Read Moreఆక్రమణల వల్లే వరదలు: సీఎం రేవంత్ రెడ్డి
గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయ్ సాగర్ కాలువలో మాజీ మంత్రి పువ్వాడ కాలేజీ హరీశ్ రావు.. మీరు వచ్చి కూల్చివేయించండి మిషన్ కాకతీయ ద్వారా చెరువ
Read Moreమహబూబాబాద్ జిల్లాలో 30 వేల ఎకరాల్లో పంట నష్టం : సీఎం రేవంత్ రెడ్డి
నష్టపోయిన తండాలను మారుస్తం నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్: మానుకోటలో మునుపెన్నడు లేనంతగా
Read Moreఖమ్మంలో ఉద్రిక్తత.. హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి
ఖమ్మం జిల్లా బీకే నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి చేశారు స్థానికులు.
Read Moreనీ దగ్గరికే అధికారులను పంపిస్తా..పువ్వాడ ఆక్రమణలు కూల్చెయ్.. హరీశ్ కు సీఎం రేవంత్ సవాల్..
మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించాలని ఖమ్మంలో డిమాండ్
Read Moreజిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ... చెరువులు,కుంటల ఆక్రమణల లిస్ట్ తీయండి
జిల్లాల్లో కూడా చెరువులు,కుంటలు కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.హైడ్రా తరహా వ్యవస్థలను జిల్లాల్ల
Read Moreతెలంగాణ ఉద్యోగుల మానవత్వం : వరద బాధితులకు రూ.130 కోట్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నిరాశ్రయులైన బాధితుల పక్షం నిలిచారు. తమ వంతు సాయంగా.
Read More‘గుండె కరిగిపోయే దృశ్యాలు స్వయంగా చూశా’.. CM రేవంత్ ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్: నాలుగు రోజులు నాన్ స్టాప్గా కురిసిన భారీ వర్షాలు, వరదలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో రాష్ట్రంలోని పలు
Read Moreయువ సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రెండవ రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు సోమవారం హైదరాబాద్ నుండి ఖమ్మం వ
Read Moreతెలంగాణలో 23కు చేరిన వరద బాధిత మృతులు.. సైంటిస్ట్ అశ్వినికి కన్నీటి వీడ్కోలు
వెలుగు, నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు మృతుల సంఖ్య 23కు చేరింది. శని, ఆదివారాల్లో గల్లంతైన వారి డెడ్బాడీలు సోమవారం దొరికాయి. ఆద
Read More9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. 9 మందిని కూడా కాపాడలేకపోయారు : హరీశ్ రావు
చేగుంట, వెలుగు: ఖమ్మం జిల్లా ప్రజలు కాం గ్రెస్ పార్టీకి 9 మంది ఎమ్మెల్యేలను ఇస్తే వరదల్లో చిక్కుకున్న 9 మందిని కూడా వారు కాపాడలేకపోయారని బీఆర్ఎస్ &nb
Read More












