
Khammam
జలశక్తి అభియాన్ను పక్కాగా అమలు చేయాలి : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జలశక్తి అభియాన్ను పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో
Read Moreచట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలి : వసంత్ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అడ్వొకేట్స్చట్టాలను నిరంతరం అధ్యయనం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వసంత్ పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని ఐఎంఏ హాల్
Read Moreవరదను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : మంత్రి తుమ్మల
భద్రాచలం, వెలుగు : గోదావరికి ఎంత వరదొచ్చినా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Read Moreక్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి : ఐటీడీఏ పీవో రాహుల్
పాల్వంచ రూరల్, వెలుగు : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని క్రీడా పాఠశాలల విద్యార్థులకు చదువుతోపాటు వారికి ఇష్టమైన క్రీడలలో శిక్షణ ఇచ్చి, జాతీయస్థాయిలో ప
Read Moreభద్రాచలం వద్ద గోదావరి ఉధృతం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువనుంచి వస్తున్న భారీ వరదతో భద్రాచలం వద్ద నీటి ప్రవాహం
Read Moreబార్బర్ అవతారమెత్తిన టీచర్..అడ్డదిడ్డంగా జుట్టు కట్ చేసి వికృత చేష్టలు
ఖమ్మం: విద్యార్థులు జుట్టు పెంచుకొని స్కూలుకు వస్తున్నారని ఆ టీచర్ శివాలెత్తిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా అలాగే వస్తున్నారని.. బార్బర్ అవతారమెత్తింది
Read Moreఫోన్ చార్జింగ్ పెడుతుండగా కరెంట్షాక్తో బాలిక మృతి
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామారంలో శుక్రవారం సెల్ఫోన్చార్జింగ్పెడుతుండగా షాక్కొట్టడంతో ఓ బాలిక చనిపోయింది. గ్రామానికి చెందిన కనికా
Read Moreఫ్రీగా ఇండ్లు కట్టిస్తానంటూ డబ్బులు వసూలు
ఎంపీడీవోగా చలామణి అవుతూ పేదలను మోసం చేస్తున్న వ్యక్తి 8న సత్తుపల్లి ఎమ్మెల్యే చేత శంకుస్థాపన చేయించిన నిందితుడు
Read Moreకుక్, కామాటీలకు ట్రైనింగ్ : పీవో రాహుల్
భద్రాచలం, వెలుగు : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కుక్, కామాటీలకు గురువారం పీవో రాహుల్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ ఇచ్చారు. డీడ
Read More17 అడుగులకు చేరిన పాలేరు
పాలేరు జలాశయానికి నాలుగు రోజుల నుంచి సాగర్ జలాలు వస్తున్న సంగతి తెలిసిందే. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 23 అడుగులు కాగా, గురువారం నాటికి 17 అడుగుల న
Read Moreసొసైటీల్లో రూ.121.63 కోట్లు రుణమాఫీ : దొండపాటి వెంకటేశ్వరావు
చండ్రుగొండ, వెలుగు : వ్యవసాయ పెట్టుబడుల కోసం సొసైటీల పరిధిలో రుణాలు తీసుకున్న 37,625 మంది రైతులకు గాను మొదటి దఫాగా రూ.121.63 కోట్లు రుణమాఫీ జరిగినట్లు
Read Moreలంకాసాగర్ ప్రాజెక్ట్నుంచి నీటి విడుదల
పెనుబల్లి, వెలుగు : పెనుబల్లి మండలం అడవిమల్లేలలోని లంకాసాగర్ ప్రాజెక్ట్ నుంచి గురువారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టాదయనంద్ నీటిని విడుదల చేశారు.
Read Moreకొత్తగూడెంలోని ఐటీఐకి కంప్యూటర్లు ఇస్తాం : కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని గవర్నమెంట్ ఐటీఐకి అవసరమైన కంప్యూటర్స్ను అందజేస్తామని కలెక్టర్జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐటీఐని
Read More