Khammam
రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నం
ప్రజల ఆకాంక్షల మేరకే పాలన: వివేక్ వెంకటస్వామి ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల మంజూరుకు సర్కార్ సిద్ధం మందమర్రి మున్సిపాలిటీలో ఎ
Read Moreపంచాయతీల్లో పడకేసిన పారిశుధ్యం!
బ్లీచింగ్ లేదు.. ఫాగింగ్ చేయట్లే.. నిధులు లేవంటున్న స్పెషలాఫీసర్లు పల్లెటూర్లలో పర్యటించని అధికారులు విష జ్వరాల బారిన పడుత
Read Moreసింగరేణిలో క్రీడలకు తగ్గుతున్న ప్రోత్సాహం
ఏటా తగ్గిపోతున్న క్రీడా బడ్జెట్.. క్రీడాకారుల నిరుత్సాహం.. రెండు నెలల కిందటే రిలీజైన కోల్ ఇండియా గేమ్స్, స్పోర్ట్స్ క్యాలెండర్
Read Moreపొలంలో ఎరువులు చల్లుతున్న 9 మందికి అస్వస్థత
కల్లూరు, వెలుగు : పొలంలో ఎరువులు చల్లుతున్న తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. బాధిత
Read Moreఇల్లెందులో డెంగ్యూతో బాలిక మృతి
ఇల్లెందు, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో డెంగ్యూతో ఓ బాలిక ఆదివారం మృతిచెందింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పట్టణంలోని స్టే
Read Moreగవర్నమెంట్ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ జితేశ్వి పాటిల్
సర్కారు దవాఖానాలపై ప్రజల్లో నమ్మకం పెంచాలి భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జిల్లా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ
Read Moreబైక్ అంబులెన్స్ లు కాదు..ఫీడర్ అంబులెన్స్ కావాలే
మన్యంలోని మారుమాల గ్రామస్తుల వేడుకోలు ఇటీవల ఐటీడీఏకు 10 బైక్ అంబులెన్స్ లు పంపిన ప్రభుత్వం అత్యవసరంగా మందులు పంపేందుకు ఓకే.. పేషెంట్ను
Read Moreహరీశ్ రావు, కేటీఆర్కు మతిభ్రమించింది : రామసహాయం రఘురాంరెడ్డి
సత్తుపల్లి, వెలుగు : హరీశ్రావు, కేటీఆర్ కు మతిభ్రమించిందని, మహిళల్ని అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు.
Read Moreటూ వీలర్ పై ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మం, వెలుగు : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం ఖమ్మం నగరంలో టూ వీలర్ పై పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ నీ
Read Moreఖమ్మంలో డ్రై డే ను పక్కాగా నిర్వహించాలి : ఆర్ వీ కర్ణన్
డెంగ్యూ నియంత్రణపై చర్యలు చేపట్టాలి రక్త పరీక్షలు పెంచండి.. ఫీవర్ సర్వే రెగ్యులర్ గా చేయండి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్ వ
Read Moreసాధ్యం కాదన్న 2లక్షల రుణమాఫీ చేసిచూపించాం: డిప్యూటీ సీఎం భట్టి
ఖమ్మం: సాధ్యం కాదన్న 2లక్షల రుణమాఫీ చేసిచూపించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్
Read Moreసీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సీతారామ ప్రాజెక్ట్ రెండవ పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ములకలపల్లి మండలం
Read Moreబీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు పట్టించుకోం : తుమ్మల నాగేశ్వరరావు
వైరా, వెలుగు : బీఆర్ఎస్ నాయకులు చేసే చిల్లర రాజకీయాలు పట్టించుకోబోమని, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారై, అప్పుల పాలయ్యిందని రాష
Read More












