Khammam

సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్

ములకలపల్లి, వెలుగు : సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ నాయకుడు పోతుగంటి లక్ష్మణ్  కోరారు. మంగళవారం తోగూడెంలో వలస

Read More

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు: జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్  బి. సత్యప్రసాద్

Read More

కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్​రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న మూడు కొత్త క్రిమినల్​ చట్టాలపై పోలీస్​ అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవ

Read More

హర్యాతండాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి

రోడ్డు ప్రమాదం జరిగిందంటున్న భర్త మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో డౌట్స్​ హత్య చేశారంటూ కుటుంబీకుల ఆందోళన ఖమ్మం జిల్లాలో ఘటన  

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72శాతం పోలింగ్‌

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌ నమోదైంది.  ఈ విషయాన్ని  ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటి

Read More

గోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

అశ్వారావుపేట, వెలుగు :  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో  గంగరాజు ఇంట్

Read More

ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు

Read More

అమెరికాలో సీతారాముల కల్యాణం

భద్రాచలం, వెలుగు :  అమెరికాలోని సియాటిల్​ నగరంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు ఈ తంతును నిర్

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్

ఖమ్మం జిల్లాలో 67.63  శాతం,కొత్తగూడెం జిల్లాలో 70.01 శాతం పోలింగ్​ నమోదు ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రా

Read More

పట్టభద్రుల పోలింగ్ 72 % ..8 గంటలకు స్టార్ట్​.. 4 గంటలకు క్లోజ్

ప్రశాంతంగా ఖమ్మం- నల్గొండ- వరంగల్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54  శాతం పోలింగ్​   అత్యల్పంగా ఖమ్మ

Read More

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటలవరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారు

Read More

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జయశం

Read More

కామేపల్లి మండల కేంద్రంలో .. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పరిశీలన

కామేపల్లి, వెలుగు : మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఖమ్మం జడ్పీ సీఈవో వినోద్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును అధికార

Read More