Khammam
హర్యాతండాలో అనుమానాస్పద స్థితిలో తల్లీకూతుళ్లు మృతి
రోడ్డు ప్రమాదం జరిగిందంటున్న భర్త మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో డౌట్స్ హత్య చేశారంటూ కుటుంబీకుల ఆందోళన ఖమ్మం జిల్లాలో ఘటన
Read Moreపట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72శాతం పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటి
Read Moreగోపన్న గూడెం గ్రామంలో .. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
అశ్వారావుపేట, వెలుగు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు దగ్ధమైంది. బాధితుల కథనం ప్రకారం.. మండలంలోని గోపన్న గూడెం గ్రామంలో గంగరాజు ఇంట్
Read Moreఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి : రాజీవ్ కుమార్
ఖమ్మం టౌన్, వెలుగు : లోక్ సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కు
Read Moreఅమెరికాలో సీతారాముల కల్యాణం
భద్రాచలం, వెలుగు : అమెరికాలోని సియాటిల్ నగరంలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ప్రవాస భారతీయులు ఈ తంతును నిర్
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్
ఖమ్మం జిల్లాలో 67.63 శాతం,కొత్తగూడెం జిల్లాలో 70.01 శాతం పోలింగ్ నమోదు ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రా
Read Moreపట్టభద్రుల పోలింగ్ 72 % ..8 గంటలకు స్టార్ట్.. 4 గంటలకు క్లోజ్
ప్రశాంతంగా ఖమ్మం- నల్గొండ- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54 శాతం పోలింగ్ అత్యల్పంగా ఖమ్మ
Read Moreముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటలవరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారు
Read Moreఎమ్మెల్సీ ఉప ఎన్నిక: మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జయశం
Read Moreకామేపల్లి మండల కేంద్రంలో .. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పరిశీలన
కామేపల్లి, వెలుగు : మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఖమ్మం జడ్పీ సీఈవో వినోద్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును అధికార
Read Moreతాళాలు వేసిన ఇండ్లే టార్గెట్.. పాల్వంచలో వరుస చోరీలు
పాల్వంచ, వెలుగు : పాల్వంచ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి గత వారం రోజుల్లో సుమారు 25 లక్షల
Read Moreకొత్తగూడెం పట్టణంలో పెట్రోల్ బంక్ పై కేసు నమోదు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణం పోస్టాఫీస్సెంటర్లోని శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్పై కేసు నమోదైంది. రెండు లీటర్ల పెట్రోల్ పోయిస్తే అ
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో .. ఒకే రోజు రూ.2.5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
పైన పనసకాయలు కింద గాంజా మరోచోట ప్లైవుడ్ షీట్స్కప్పి తరలింపు ఇంకో చోట ప్రైవేట్బస్సు లగేజీ క్యాబిన్ కట్చేసి ట్రాన్స్పోర్టేషన్
Read More












