latest news

కాంగ్రెస్‌‌ది ప్రజల ఎజెండా : సీతక్క

మంగపేట, వెలుగు : కాంగ్రెస్‌‌ది ప్రజల ఎజెండా అని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఆమె

Read More

Andhra train accident: హిస్టరీ : తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రమాదాలు

ఏపీలోని విజయనగరం జిల్లాలో హైరాచెన్నై లైన్ లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. 50 మంది గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌‌ విజయం ఖాయం : మురళీనాయక్‌‌

గూడూరు, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడం ఖాయమని మానుకోట కాంగ్రెస్‌‌ క్యాండిడేట్‌‌ మురళీ

Read More

గూడూరులో బీఆర్ఎస్కు మరో షాక్..

మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గూడూరు మండలంలో పీఎస్ చైర్మన్ చల్లా లింగారెడ్డితో పాటు సర్పంచ్, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్

Read More

ఓట్లు అడిగే నైతిక హక్కు ఆ పార్టీలకు లేదు : సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట, వెలుగు : ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు లేదని సూర్యాపేట నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకట

Read More

అధికార పార్టీ డబ్బులు వెదజల్లుతోంది: బుడగం శ్రీనివాసరావు 

భద్రాచలం, వెలుగు :  బీఆర్​ఎస్​ పార్టీ భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు డబ్బులు వెదజల్లుతూ ఓట్లు కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ మెంబర్

Read More

కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదు : సత్యవతి రాథోడ్

హాలియా, వెలుగు : కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదని, ఆ పార్టీ నాయకులు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉండదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం నల్గ

Read More

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే: పొంగులేటి ప్రసాద్​రెడ్డి

కూసుమంచి, వెలుగు : రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని పార్టీ జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాద్​రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో గోరీలపాడుత

Read More

దొంగ హామీలతో దోచుకోవాలని చూస్తున్నరు : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : దొంగ హామీలతో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ మళ్లీ దోచుకోవాలని చూస్తున్నారని ఆలేరు కాంగ్రెస్ క్యాండిడేట్ బీర్ల అయిలయ్య విమర్శించారు.

Read More

తెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : రాజగోపాల్ రెడ్డి

మునుగోడు,( చండూరు) / చౌటుప్పల్ , వెలుగు : కేసీఆర్​ నియంతృత్వ కుటుంబ పాలనను అంతం చేసి, బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తెస్తున్నామని

Read More

భద్రాద్రిని ముంపు నుంచి కాపాడుతాం: తాతా మధు 

భద్రాచలం, వెలుగు : భద్రాద్రిని ముంపు నుంచి కాపాడేందుకు కరకట్టల నిర్మాణం కోసం నిపుణుల కమిటీని ఇతర రాష్ట్రాలకు సీఎం కేసీఆర్​ పంపారని, వరదల నుంచి కాపాడి

Read More

ఎమ్మెల్యే ఇచ్చే మందు డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయండి : ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

గరిడేపల్లి, వెలుగు: ఎమ్మెల్యే సైదిరెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుతో గెలవాలని చూస్తున్నాడని, అది ప్రజల సొమ్మేనని.. వాళ్ళు ఇచ్చే డబ్బులు, మందు తీసుకున్

Read More

Andhra train accident: రైలు ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు, గార్డు మృతి

విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద నిన్న (అక్టోబర్ 29) జరిగిన రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 50మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద

Read More