latest news
గాంధీ ఆస్పత్రిలో ఘటని రాజు
వార్డు లోపలికి ఎవరినీ అనుమతించని పోలీసులు పద్మారావునగర్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థ
Read Moreకోల్డ్ స్టోరేజ్ లపై ఎక్సైజ్ దాడులు.. కోటి 20 లక్షల విలువైన 30 టన్నుల నల్ల బెల్లం స్వాధీనం
ఎల్ బీనగర్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. రెండు కోల్డ్ స్టోరేజ్లపై దాడులు చేసి నిషేధిత నల్ల బెల్లంను స
Read Moreతెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచీ: కవిత
తక్కువ టైమ్లో సమగ్ర అభివృద్ధి: కవిత ఆక్స్ఫర్డ్ వర్సిటీలో ప్రసంగించిన ఎమ్మెల్సీ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అభివృద్ధి మోడల్ దేశానికే దిక్సూచ
Read Moreచెత్త తరలించే కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వండి
టిప్పర్, ఆటో, రిక్షా కార్మికుల జేఏసీ డిమాండ్ ఖైరతాబాద్, వెలుగు: టీఎస్ స్వచ్ఛ ఆటో, టిప్పర్, రిక్షా కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని
Read Moreఅలంపూర్ ఎమ్మార్వోకు వారెంట్.. స్టూడెంట్కు సర్టిఫికెట్ జారీ కేసులో విచారణకు గైర్హాజరు
ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: ఏపీలో చదివిన స్టూడెంట్ కు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన కేసులో విచారణకు గైర్
Read Moreఎవడ్రా నువ్వు: మెహదీపట్నంలో ఆర్టీసీ సిటీ బస్సు దొంగతనం
ఈ మధ్య దొంగలు ఏది వదలడం లేదు. దొరికిందల్ల ఎత్తుకెళ్తున్నారు. బంగారం, డబ్బు, సెల్ ఫోన్లే కాదు ఆర్టీసీ బస్సులను ఎత్తుకెళ్తున్నారు. కొన్ని రో
Read Moreకోటింగ్ గాజులు ఇచ్చి.. బంగారు గాజులు తీసుకెళ్లిండు
జువెలరీ షాప్ నిర్వాహకులను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు జీడిమెట్ల, వెలుగు: ఓ షాపింగ్ మాల్లోని జువెలరీ సెక్షన్ లో గోల్డ్ కోటెడ్ గాజులన
Read Moreస్టూడెంట్స్ డ్రాపౌట్స్ పెరిగినయ్.. స్కూల్స్, కాలేజీల్లో సౌలత్లు లేవు
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలో స్టూడెంట్స్ డ్రాపౌట్స్ పెరిగాయని ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు,
Read Moreఅయ్యప్ప మాల వేసుకున్నారని స్కూళ్లోకి రానివ్వలే .. మొయినాబాద్లోని పల్లవి స్కూల్లో ఘటన
ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, హిందూ సంఘాలు చేవెళ్ల, వెలుగు : అయ్యప్ప మాల ధరించారనే కారణంతో చిన్నారులను స్కూల్ యాజమాన్యం క్లాసుల్లోకి అన
Read Moreసీ విజిల్ యాప్నకు వచ్చే ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరిస్తం: భారతి హొళికేరి
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఓటర్లను ప్రలోభ పెట్టినా, భయభ్రాంతులకు గురిచేసినా సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని రంగారెడ్డి జిల్లా ఎన్
Read Moreశంకర్ పల్లిలో రూ.కోటి 20 లక్షలు సీజ్
శంకర్ పల్లి, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ్రేటర్తో పాటు శివారు జిల్లాల్లో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్
Read Moreఏసీబీకి చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ, ఎస్ఈ .. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారులు
గచ్చిబౌలి, వెలుగు: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు విద్యుత్ శాఖ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారలు తెలిపిన వివరాల ప్రకారం.. &nb
Read Moreఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ వేడుకలు
కోల్బెల్ట్/నస్పూర్/బజార్ హత్నూర్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్ల సాధన కోసం ఏఐటీయూసీ యూనియన్ రాజీలేని పోరాటాలు చేస్తుందని ఆ యూనియన్ క
Read More












