latest news
కస్టడీలో సెక్యూరిటీగార్డు మృతి.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఘటన
విచారణకు ఆదేశించిన మాదాపూర్ డీసీపీ గచ్చిబౌలి, వెలుగు : కస్టడీలో ఉన్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టే
Read Moreహైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం చూసేందుకు రండి
అంబేద్కర్ మెమోరియల్ ట్రస్ట్సభ్యులకు తెలంగాణ ఆహ్వానం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్&zw
Read Moreరాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం : ఎంపీ ధర్మపురి అర్వింద్
ఆర్మూర్, వెలుగు : బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకెళ్తే తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో
Read Moreమరో మండల్ ఉద్యమం కావాలి : ప్రొ. ఎస్. సింహాద్రి
బీపీ మండల్ విగ్రహాన్ని ఈ మధ్యలో మంథని పట్టణంలో ఆవిష్కరించారు. తెలంగాణలో ఇది మొదటి విగ్రహం. కొన్ని నెలల ముందు గుంటూరులో కూడా ఆవిష్కరించారు. మరికొ
Read Moreసర్కారు కాలేజీల్లో బదిలీలు చేపట్టాలి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అస
Read Moreఆటోలో డబ్బుల బ్యాగు మర్చిపోయిన్రు..
మెహిదీపట్నం వెలుగు: ఆటో ఎక్కిన ప్రయాణికులు అందులో రూ. లక్షన్నర డబ్బుల బ్యాగు మరిచిపోయారు. పోలీసులు అరగంటలో వెతికి పట్టుకుని బాధితులకు బ్యాగు అప్పగించా
Read Moreపురుగుల మందు తాగి భార్య..యాక్సిడెంట్లో భర్త మృతి
మంచిర్యాల జిల్లా ఎల్లారంలో విషాదం లక్షెట్టిపేట, వెలుగు: భార్య చనిపోయిన కొన్ని గంట లకే భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ విషాద
Read Moreబడినిట్ల బాగు చేయొచ్చు
ఏ సమాజంలోనైనా నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందిస్తే తప్ప ఆ సమాజం పూర్తి అభివృద్ధి జరగదు. ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల విద్య నిర్లక్ష్యానికి గురైంది. తెలం
Read Moreసమాజ గుర్తింపులో తండ్రి పాత్ర కీలకం: ప్రొఫెసర్ కోదండరాం
ముషీరాబాద్, వెలుగు : సమాజంలో గుర్తింపు రావడానికి తండ్రి పాత్ర చాలా కీలకమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. అంతర్జాతీయ ఫాద
Read Moreవరద గుప్పిట్లోనే ఢిల్లీ.. నీట మునిగిన రిలీఫ్ క్యాంపులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు ఇంకా వరదలోనే చిక్కుకుని ఉన్నాయి. బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపులు కూడా మునిగిపోయాయి. దీంత
Read Moreజులై 17న హైదరాబాద్లో 6,590 కిలోల డ్రగ్స్ ధ్వంసం
న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా లక్షా 44 కిలోల డ్రగ్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ధ్వం
Read Moreఅనుకున్నది రూ.37 వేల కోట్లు.. వచ్చింది రూ.28 వేల కోట్లే
మొదటి 3 నెలల్లో 9,300 కోట్లు తగ్గిన రెవెన్యూ రాబడి గతేడాదితో పోలిస్తే రూ.4 వేల కోట్లు తక్కువ రాష్ట్రంలో స్కీముల అమలు కోసం అప్పులు, భూములమ
Read Moreఇవాళ్టి నుంచి 23 వరకు పలు రూట్లలో రైళ్లు రద్దు..
సికింద్రాబాద్, వెలుగు : మౌలిక సదుపాయాల ఏర్పాటుపై వివిధ రూట్లలోని ట్రాక్లో జరుగుతున్న మెయింటెన్స్ పనుల కారణంగా ఆ రూట్లలో నడుస్తున్న 24 రైళ్లను
Read More













