latest news

లిఫ్ట్ లో ఇరుక్కుని.. పని మనిషి చనిపోయాడు

చెన్నైలోని రాయపేట ప్రాంతంలో సర్వీస్ లిఫ్ట్ వెలువల కాళ్లు ఇరుక్కుపోవడంతో 24ఏళ్ల హోటల్ హైస్ కీపింగ్ సిబ్బంది చనిపోయాడు. ఈ ఘటనలో ప్రమాదానికి ముగ్గురి నిర

Read More

ఉప్పల్‌ స్కైవాక్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఉప్పల్‌ చౌరస్తాలో రూ. 36.50 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ జూన్​ 26న ప్రారంభించారు. ఈ నిర్మాణంతో హైదరాబాద్ మహా నగర

Read More

AK 47 సోడా.. లెమ‌న్ షాట్స్ తో పిచ్చెక్కిస్తున్నాడు

మీరు ఈ వర్షాకాలంలో విభిన్నంగా ఏదైనా ప్రయత్నించాలని చూస్తున్నారా? అది AK47 సోడా కావచ్చు.. ఓ సారి ట్రై చేయండి. దీని గురించి తెలిస్తే మీరు కనీసం ఒక్కసారై

Read More

మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ... గో బ్యాక్ అంటూ నినాదాలు

ఉప్పల్ రింగ్ రోడ్డు ప్రారంభానికి రాబోతున్న  మంత్రి కేటీఆర్ ను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. కేటీఆర్ డౌన్ డౌన్.. గో బ్యాక్ అంటూ న

Read More

ఆటోలోనే అంత మంది ప‌ట్టరు.. స్కూటీపై ఏడుగురు పిల్లలతో...

రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు వాహనదారుల్లో మార్పు రావట్లేదు. హెల్మెట్​ పెట్టుకోకుండా ప్రమాదాన్ని కొని తె

Read More

మెరుపు వ‌ర‌ద‌ల్లో చిక్కుకుపోయిన 200 మంది...

హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 26న మండి జిల్లాలోని బాగిపుల్​లో వరదలు పోటెత్తాయి. బగిపుల్​ ప్ర

Read More

600 కార్లు 2 వేల మందితో మహారాష్ట్రకు కేసీఆర్

సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు బయల్దేరారు.  ప్రగతి భవన్ నుంచి 600 కార్లు, 2 వేల మందితో భారీ కాన్వాయ్ తో వెళ్లారు.  భారీ ర్యాలీతో పంజాగుట్ట

Read More

కూల్ గా రూ.2 వేల నోట్లు మార్చేస్తున్నారు.. స‌గంపైనే వ‌చ్చేశాయ్

రద్దు అయిన రూ.2వేల నోట్లలో 2/3 వంతు బ్యాంకులకు చేరాయని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ చెప్పారు. బ్యాంకుల్లో 2.41 లక్షల కోట్ల వి

Read More

ప్రతి ఒక్కరికి ఇల్లు రాజ్యంగ హక్కు ..రాష్ట్ర కన్వీనర్ ఎస్​. వీరయ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు:  దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు  ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని  ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వ

Read More

ఛత్రపతి శివాజీ అందరి వాడు : అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...

నిర్మల్, వెలుగు: ఛత్రపతి శివాజీ అందరివాడని ఆయన విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్

Read More

పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ.. : కేటీఆర్​

కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.  తెలంగాణలో ఫుడ్​ప్రాసెసింగ్, ఎక్స్​ పోర్ట్​ రిట

Read More

జాతీయ రహదారి నిర్మాణంలో కదలిక .. రూ.490.92 కోట్ల ఫండ్స్ మంజూరు

మహారాష్ట్ర  నుంచి భోరజ్ వరకు  33 కిలోమీటర్ల రోడ్డు ఆదిలాబాద్, వెలుగు :  కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర నుంచి

Read More

యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో గవర్నర్ సమావేశం

నిజామాబాద్ జిల్లాలో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో ఈరోజు(జూన్ 26) గవర్నర్ తమిళి సై సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛా

Read More