latest news

చేర్యాల ఎంపీడీవో వేధిస్తుండు

ఎంపీపీకి పంచాయతీ కార్యదర్శుల ఫిర్యాదు చేర్యాల, వెలుగు: చేర్యాల ఎంపీడీవో తమకు వేధిస్తున్నారని ఆరోపిస్తూ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఎంప

Read More

కోడలును చూసి మురిసిపోయిన అల్లు అర్జున్

రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.  ఫిల్మ్ నగర్లోని అపోలో ఆసుపత్రిలో మెగా వారసులరాలు జన్మించడంత

Read More

పట్టా మార్పిడి ఎందుకు చేస్తలేరు?

సిద్దిపేట రూరల్, వెలుగు: చనిపోయిన తమ భర్తల పేరిట ఉన్న పట్టాలను తమ పేరుపై ఎందుకు చేయడం లేదని మల్లన్న సాగర్ ముంపు గ్రామం పల్లెపహాడ్‌కు చెందిన మహిళల

Read More

రాజన్నా.. సీఎంకు జ్ఞానోదయం కల్గించు

కోడె మొక్కులతో కాంగ్రెస్​ నిరసన  వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న సన్నిధిలో ఇచ్చిన మాట తప్పారని.. ఆయనకు జ్ఞానోదయం కల్గించాలని వేడ

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించాలని..మిడ్​డే మీల్స్​ వర్కర్ల ధర్నా

సిరిసిల్ల టౌన్, వెలుగు:  పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పెంచిన వేతనాలను అమలుచేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట  మిడ్​డే మీల్స్ వర్కర్లు ధర్నా

Read More

చట్టపరమైన చర్యలు తీసుకుంటం..తహసీల్దార్ హెచ్చరిక

కంది, వెలుగు :  ఇసుక అక్రమ ఫిల్టర్లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కంది తహసీల్దార్​ విజయలక్ష్మి హెచ్చరించారు. సోమవారం కంది మండలంలోని బ్యాత

Read More

అక్రమ మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

కరీంనగర్ జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాల బాగోతం ఒక్కోక్కటిగా వెలుగులోకి వస్తోంది. తాజాగా రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని చెరువులో అనుమతికి మిం

Read More

పేరంట్స్ క్లబ్ కు స్వాగతం : చెర్రీ, ఉపాసనకు.. ఎన్టీఆర్ విషెస్

మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీతోపాటు బంధువులు, సన్నిహితులు హ్యాపీగా ఉన్నారు. రాంచరణ్ – ఉపాసన దంపతులకు ఆడ బిడ్డ పుట్టటంపై చెర్రీ ప్రాణ స్నేహ

Read More

కావాలనే నాపై.. దుష్ప్రచారం చేస్తున్నారు: సోయం బాపురావు

ఎంపీ సోయం బాపురావు  ఆదిలాబాద్, వెలుగు: తన సొంత అవసరాల కోసం ఎంపీ ల్యాడ్స్ నిధులు వాడుకున్నారంటూ కొంత మంది నేతలు కావాలనే  దుష్ప్రచారం

Read More

ఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ

ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద దర్యాప్తులో..కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్

Read More

పీకలదాకా తాగి రోడ్డుపై హల్ చల్..కత్తితో బెదిరింపులు

రంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకోబోయిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

Read More

తాగునీటి కోసం..చిన్నారుల పాట్లు

కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి మండలం కార్రెబ్బెన  ప్రాథమిక పాఠశాలలో  స్టూడెంట్స్ తాగునీటికి గోస పడుతున్నారు ఉదయం11 గంటల సమయంలో ఇద్దరు స్

Read More

విద్యా దినోత్సవంలో విషాదం.. ర్యాలీలో ఆరో తరగతి విద్యార్థి మృతి

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది.  ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాదినోత్సవం జరుపుతోన్న సంగతి తెలిసింద

Read More