latest news
రెవెన్యూశాఖలో ..పదోన్నతులు చేపట్టాలి
రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కోరిన ట్రెసా హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులతో పాటు కింద స
Read Moreబ్రెజిల్లో తుఫాన్..13 మంది మృతి
నోవో హంబర్గో: దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్లో గాలి తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 13మంది మృతి చెందారు. వేలాదిమందిని సురక్షిత ప్రాంతా
Read Moreభవానీ దేవి కొత్త చరిత్ర..ఆసియా ఫెన్సింగ్ ఛాంపియన్ షిప్ లో బ్రాంజ్
ఆసియా ఫెన్సింగ్లో పతకం నెగ్గిన ఇండియన్గా
Read Moreసిక్కింలో మరో 300 మందిని కాపాడిన ఆర్మీ
గ్యాంగ్టక్: సిక్కింలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి రోడ్లు బ్లాక్ అయ్యాయి. ద
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు.. గో బ్యాక్ అంటూ నిరసన
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఈరోజు(జూన్ 20) నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా తల్వేద గ్రామంలో ఎమ్మ
Read Moreప్లాస్టిక్ వాడకం తగ్గించాల్సిందే
గోవా, వెలుగు: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, ప్లాస్టిక్ వ్యర్థాలను రీయూజ్, రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కేంద్ర మం
Read Moreత్వరలోనే మరికొందరు కాంట్రాక్టు..లెక్చరర్ల రెగ్యులరైజేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంకా రెగ్యులరైజ్ కాని కాంట్రాక్టు లెక్చరర్లను కూడా దశలవారీగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఇంటర్, డ
Read Moreడిగ్రీ పరీక్షలో మారిన క్వశ్చన్ పేపర్..సెంటర్ వద్ద ఫస్టియర్ స్టూడెంట్ల ఆందోళన
హైదరాబాద్, వెలుగు : డిగ్రీ ఫస్టియర్ ఎగ్జామ్ నిర్వహిస్తున్న ఓ పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొన్నది. ఓయూ పరిధిలోని నారాయణగూడలో ఉన్న తపస్య డిగ్రీ
Read Moreవడ్ల నుంచి నూనె..జిల్లాకో ప్రాసెసింగ్ యూనిట్
హైదరాబాద్, వెలుగు: వడ్లతో బియ్యం మాత్రమేగాకుండా నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని సీ
Read Moreఎఫ్ఆర్ఓ భార్యకు..డిప్యూటీ తహసీల్దార్ జాబ్
నియామక పత్రం అందజేసిన సీఎం గొత్తి కోయల చేతిలో చనిపోయిన శ్రీనివాస రావు ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: డ్యూటీ చేస్తూ గొత్తి కోయల చేతిలో చనిపోయిన
Read Moreసెజ్ భూములు కుల సంఘాలకు ఇస్తున్నారని..సర్పంచ్, ఉప సర్పంచ్ నిర్బంధం
నందిపేట, వెలుగు: సెజ్ భూములను కుల సంఘాల భవన నిర్మాణాలకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లక్కంపల్లిలో సోమవారం గ్రామ యువకు
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి బీజేపీ యత్నం..మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి అరెస్ట్
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా ట్రిపుల్ ఐటీ కాలేజీ వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల క్యాంపస్లో వరుసగా ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఆ ఘట
Read Moreరంగుమారిన జొన్నలు కొనాలని రైతుల ధర్నా
పిట్లం, వెలుగు: అకాల వర్షాలతో తడిసి, రంగుమారిన జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని సోమవారం పిట్లం అంబేద్కర్చౌరస్తాలో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చ
Read More












