సిరిసిల్ల టౌన్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పెంచిన వేతనాలను అమలుచేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట మిడ్డే మీల్స్ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కర్లు మాట్లాడుతూ బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వంట చేస్తున్నామన్నారు. వంట సరుకులు, కోడి గుడ్లు, సిలిండర్ల ధరలు పెరిగాయని, వాటిని ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్చేశారు. అనంతరం ఏవో గంగయ్య కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కార్మికులు ఎల్లవ్వ, లక్ష్మి, ఏఐటీయూసీ లీడర్లు అజ్జ వేణు, లక్ష్మణ్, రాజేశ్వరి పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని..మిడ్డే మీల్స్ వర్కర్ల ధర్నా
- కరీంనగర్
- June 20, 2023
లేటెస్ట్
- నిప్పుతో గేమ్స్ ఆడుతున్న కాంగ్రెస్: రాజ్నాథ్ సింగ్
- కరెంట్ బిల్ ఎక్కువచ్చిందని వృద్ధ దంపతులపై దాడి
- ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలి : గోపాల్ జి. తివారీ
- Kannappa: కన్నప్ప కోసం అక్షయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. చిన్న పాత్ర కోసం మరీ అంతా?
- కామారెడ్డిలో రెండో రోజు కొనసాగిన హోం ఓటింగ్
- మహిళలను కోటీశ్వరులను చేస్తాం : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం
- కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
- తెలంగాణలో రివర్స్ గేర్ లో కాంగ్రెస్ పాలన : హరీశ్రావు
- పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?