latest news

జయశంకర్ సార్ కోరుకున్నది ఇదేనా?

జయశంకర్ సార్ 12 వ వర్ధంతి సందర్భంగా ఈనాటి తెలంగాణలో విద్యావంతుల పాత్ర గురించి మాట్లాడుకోవాలి. విద్యావంతుల పాత్ర గురించి సార్ చెప్పిన విషయాలు అందరికీ త

Read More

‘గద్దర్‌‌‌‌‌‌‌‌ ప్రజా పార్టీ’పేరుతో నేడు ఈసీకి దరఖాస్తు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్‌‌‌‌ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ‘గద్దర్‌‌‌&z

Read More

పీడీ యాక్ట్‌‌ దుర్వినియోగం చేస్తే ఎట్ల..రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సరైన కారణాల్లేకుండా పీడీ యాక్ట్‌‌ సరికాదని కామెంట్​ ఏడాదిలో 108 పీడీ కేసులు కొట్టేసినట్టు వెల్లడి.. నలుగురిపై  పీడీ యాక్ట్&zw

Read More

టీయూకు కొత్త వీసీ ఎవరు..ఇన్​చార్జ్​గా ఎవరికీ బాధ్యతలు అప్పగించని సర్కార్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్ర సర్కారు గాలికి వదిలేసింది. వర్సిటీ వైస్​ చాన్స్​లర్​ రవీందర్ గుప్త లంచం తీసుకుంటూ నాలుగు రోజుల

Read More

పంజాబ్​ వర్సిటీలకు ఇక ముఖ్యమంత్రే చాన్స్​లర్

బిల్లుకు పంజాబ్​ అసెంబ్లీ ఆమోదం చండీగఢ్: పంజాబ్​లోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మంగళవారం కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్

Read More

విద్యార్థుల కోసం ఇంటర్నెట్ సౌలత్ కల్పించండి

ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు ఆదేశం మణిపూర్: కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు పరిమిత ఇంటర్నెట్ సర్వీస్ అందజేయా లని మణిపూర్​ హైకోర్టు రాష్ట్ర ప్రభుత

Read More

రేపట్నుంచే గోల్కొండ బోనాలు

మెహిదీపట్నం/బేగంపేట, వెలుగు: గోల్కొండ కోట శ్రీ జగదాంబికా మహంకాళి(ఎల్లమ్మ) అమ్మవారి బోనాల ఉత్సవాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ప్రతి గురు, ఆదివారాల

Read More

రాష్ట్ర సర్కార్ తీరుపై బండి సంజయ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: సమ్మేళనాలు.. ఉత్సవాలు.. వేడుకల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తున్నదనంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. తె

Read More

ఢిల్లీలో నేరాలు పెరుగుతుంటే.. మీరు ఏం చేస్తున్నట్లు?

కేంద్ర హోంశాఖ, ఎల్జీపై కేజ్రీవాల్ ఫైర్  కేబినెట్ భేటీలో చర్చిద్దామని ఎల్జీకి లేఖ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రోజురోజుకు నేరాలు పెరుగుత

Read More

అమెరికాలో టోర్నడోల బీభత్సం

లూయిన్: అమెరికాలోని మిసిసిప్పీ రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన టోర్నడోలతో పాటు వడగండ్ల వానకు రాష్ట్రమంత

Read More

‘టైటాన్’  రెస్క్యూకు కౌంట్​డౌన్

బోస్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామి(సబ్​మెర్సిబుల్ క్రాఫ్ట్) టైటాన్ కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.. సోమవారం న

Read More

వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

పూరి: ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర చూసేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ‘జై జగన్నాథ్&rsquo

Read More

సిరిసిల్లను వేల కోట్లతో డెవలప్ చేసిన: కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చెయ్యనని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, లీడర్ల

Read More