latest news

ట్రిపుల్​ఐటీ వద్ద బీజేపీ నిరసన.. అరెస్ట్​ చేసిన పోలీసులు

నిర్మల్​ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీలో ఇటీవల ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య చేసుకోవడం  సంచలనం సృష్టించింది. వారి మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ జూన్

Read More

మరో కమర్షియల్ మూవీతో రవితేజ

మరో కమర్షియల్ మూవీతో రవితేజ మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) మరో కమర్షియల్ మూవీ కి పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది.ఈ సినిమాతో జీవీఆర్ వాసు(GVR Vasu) అన

Read More

కిరాతకం : వాళ్లిద్దరినీ చంపి.. మొసళ్లకు ఆహారంగా వేశారు

ప్రేమ వ్యవహారం ఒక జంట ప్రాణాలు తీసింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలోని రతన్ బసాయి గ్రామానికి చెంద

Read More

నాసిరకం వస్తువులతో బిస్కెట్ల తయారీ.. నిందితుడు అరెస్ట్

రాష్ట్రంలో రోజు రోజుకు నాసిరకం వస్తువులు పెరిగిపోతున్నాయి. కల్తీ వస్తువులతో అక్రమార్కులు దందా చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఈ దందా

Read More

పోడు రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి: వివేక్ వెంకటస్వామి

 పోడు రైతులపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.  మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండల

Read More

జాడ లేని వాన.. కప్పలకు పెళ్లి చేసిన గ్రామస్తులు

జూన్ మూడో వారమొచ్చినా వానల జాడలేదు. విత్తనాలు వేసే టైమొచ్చినా ఎండలు దంచికొడుతున్నాయి. వర్షాలు ఎప్పుడొస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు రైతన్న

Read More

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే.. డబుల్ ​బెడ్రూంలను కూల్చేస్తాం: షబ్బీర్​ అలీ

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ విజయం సాధిస్తుందని, అధికారంలోకి రాగానే బీఆర్ ఎస్​ ప్రభుత్వం నాణ్యత లేకుండా నిర్మించిన డబుల్​బెడ్రూం ఇళ్ల

Read More

గ్రీస్​ పడవ ప్రమాదం.. హైలెవల్​ కమిటీ వేసిన పాకిస్థాన్​

మధ్యధార సముద్రంలో వందల సంఖ్యలో పౌరుల మరణానికి దారి తీసిన గ్రీస్​ పడవ దుర్ఘటన వెనక ఉన్న మానవ అక్రమ రవాణాదారులను గుర్తించేందుకు పాక్​ ప్రధాని షెహబాబ్​ ష

Read More

నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది.. మరో విద్యార్థి ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది. ఆ జిల్లాలో వరుసగా ఆత్మహత్యలు, హత్యలు, మిస్సింగ్ కేసులునమోదవుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలపై స్థానికులు తీవ్ర ఆందోళన వ

Read More

రైళ్లల్లో రద్దీ : జనరల్ బోగీల్లో నడవాలంటే సాహసం చేయాల్సిందే..

రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సార్లు రష్​ ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పు ఒంటికో, రెంటికో వస్తే మనం ఏం చేస్తాం. కొందరైతే తప్పక అందర్నీ తప్పించుకుని వెళ

Read More

బండి సంజయ్ పాదయాత్రకు ఫైనాన్స్ చేసింది కేసీఆరే: పొన్నం ప్రభాకర్

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.  బండి సంజయ్ జోకర్ లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. &

Read More

ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన యేసయ్య తన కుటు

Read More

హిందూస్థానీ క్లాసికల్​ షో..  జూన్​ 24న

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూర్మండల్‌, కొంకణి అసోసియేషన్‌తో కలిసి జూన్‌ 24న భారతీయ విద్యాభవన్‌లో హిందుస్థానీ క్లాసికల్‌ రిసైటల

Read More