latest news

శ్రీవారి కొండ కిటకిట... స్వామి దర్శనానికి 24 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది.తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి

Read More

దామన్నా.. మజాకా!

 సూర్యాపేటలో మారిన భట్టి యాత్ర రోడ్డు మ్యాప్​ నల్గొండ, వెలుగు : ‌‌కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డ

Read More

అమ్మకానికి ఆడ శిశువు.. కడుపులో ఉండగానే రూ. 5లక్షలకు బేరం!

    మంచిర్యాల ఎంసీహెచ్​లో కలకలం     విచారణ చేపట్టని అధికారులు! మంచిర్యాల, వెలుగు: పట్టణంలోని మాతా శిశు ఆర

Read More

రాజన్నకు కేసీఆర్ శఠగోపం..కాంగ్రెస్ వినూత్న నిరసన

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్

Read More

వాస్తు బాగా లేదంట..కొల్లాపూర్

ఆరేండ్లుగా కొల్లాపూర్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ కడ్తనే ఉన్నరు నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించిన ఎమ్మె

Read More

వర్షం కోసం రైతుల పూజలు

మరికల్, వెలుగు: వర్షాలు పడతాయనే ఉద్దేశంతో చాలా మంది రైతులు చేలను చదును చేసుకొని విత్తనాలు వేసుకున్నారు. వానలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు

Read More

చెక్ బౌన్స్ కేసు.. కోర్టులో లొంగిపోయిన అమీషా పటేల్..

చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నటి అమీషా పటేల్ జూన్ 17న రాంచీ సివిల్ కోర్టులో లొంగిపోయారు. సీనియర్ డివిజన్ న్యాయమూర్తి డిఎన్ శుక్లా ఆమెకు బెయిల్ మంజూరు చేస

Read More

ఒడిశాలో.. వడదెబ్బతో తొలి మరణం నమోదు 

ఒడిశాలో సైతం ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల మరణాలకు కారణమవుతోంది. రాష్ట్రంలో వడదెబ్బతో ఒకరు మరణించినట్లు సీఎం నవీన్​ పట్నాయక్​ సర్కార్​ వెల్లడించింద

Read More

సమాచారాన్ని తప్పుగా వివరించారు.. రూ.500 నోట్ల మిస్సింగ్ పై ఆర్బీఐ రిప్లై..

రూ.88 వేల 32వందల 50 కోట్ల విలువైన రూ.500 నోట్లు కనిపించడం లేదన్న ప్రచారాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్బీఐ ఖండించింది. ఆర్టీఐ (RTI) డేటా ప్రకారం..&nbs

Read More

దుప్పి మాంసం అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

ఏటూరునాగారం, వెలుగు : దుప్పిని చంపి మాంసాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం ఫారెస్ట్‌‌‌‌&zwnj

Read More

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

జహీరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం జహీరాబాద్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జహీ

Read More

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గౌడి బాలరాజు(38) అనే గీత కార్మికుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ

Read More

వడ్ల పైసలు వేయాలని రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్​లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సంద

Read More